For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ఎఆర్ రహమాన్కు మరో పురస్కారం
News
oi-Surya Prakash Josyula
By Srikanya
|
ఆస్కార్ పురస్కార గ్రహీత, ప్రముఖ సంగీత దర్శకుడు ఎఆర్ రెహమాన్ ను మరో ప్రతిష్ఠాత్మక పురస్కారం వరించింది. సంగీత ప్రపంచంలో పేరెన్నికగన్న 'లండన్ ట్రినిటీ కాలేజీ ఆఫ్ మ్యూజిక్' గౌరవ వేతనం ప్రకటించారు. యూకేలోని గ్రీన్విచ్లో ఈ నెల 16న జరిగిన కార్యక్రమంలో రెహమాన్ ఈ వేతనాన్ని అందుకున్నారు. ఈ విషయాన్ని ఆయన అధికారిక వెబ్సైట్ వెల్లడించింది. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన సంగీత కళాశాలల్లో ట్రినిటీ కాలేజీ కి చాలా గొప్ప పేరు. ఈ సందర్భంగా రెహమాన్..తాను మనిషి ఆధ్యాత్మిక మార్గంలో పయనించేందుకు సంగీతమే సరైన సాధనంగా భావిస్తారని ఆయన వెబ్ సైట్ పేర్కొంది. ఇక రహమాన్ తెలుగులో తాజాగా పవన్ కళ్యాణ్ పులి చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. తమిళంలో గౌతం మీనన్ దర్శకత్వంలో శింబు,త్రిష కాంబినేషన్ లో రూపొందిన చిత్రానికి పనిచేస్తున్నారు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: ఎఆర్ రహమాన్ స్లమ్ డాగ్ మిలియనీర్ త్రిష శింబు పవన్ కళ్యాణ్ పులి లండన్ ట్రినిటీ కాలేజీ ఆఫ్ మ్యూజిక్ యూకే గ్రీన్విచ్ ar rahman simbu trisha pawan kalyan puli fellowship
Story first published: Monday, December 28, 2009, 11:57 [IST]
Other articles published on Dec 28, 2009