For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- Sports T20 World Cup: రింకూకు షాక్ ఇచ్చిన బీసీసీఐ.. అతని కోసమే వేటు?
- News కాకినాడలో పవన్ పై జగన్ విమర్శల్లో తడబాటు..! పాలకొల్లులో పోటీ, నాలుగో సీటు...
- Technology ధర రూ.10 వేల లోపే, 108MP కెమెరాతో కొత్త ఫోన్! లాంచ్, సేల్ వివరాలు
- Finance Mutual Funds: ఆ కంపెనీల్లో వాటాను పెంచుకున్న మ్యూచువల్ ఫండ్స్..
- Travel శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఐఆర్సిటిసి తిరుమల టూర్ ప్యాకేజీ...
- Automobiles కనీవినీ ఎరుగని డిస్కౌంట్స్!.. హ్యుందాయ్ కారు కొనటానికి ఇదే మంచి సమయం
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
కె విశ్వనాధ్, రెహమాన్ కలిసి..
News
oi-Surya Prakash Josyula
By Srikanya
|
ప్రముఖ దర్శకుడు కె.విశ్వనాథ్తో కలిసి త్వరలో ఒక క్లాసికల్ ఆల్బమ్ చేయనున్నట్లు ప్రముఖ సంగీత దర్శకుడు ఎ.ఆర్.రెహమాన్ తెలిపారు.దివంగత ముఖ్యమంత్రి డా వై.యస్.రాజశేఖర్రెడ్డి స్మారకార్ధం రెహమాన్ 'జయహో కాన్సర్ట్" పేరుతో ఈ నెల 24న హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో సంగీత విభావరి నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశం లో ఈ విషయం తెలిపారు. అలాగే సంగీతం విశ్వవ్యాప్తమని, తెలుగువారి అభిమానం కూడా విశాలమని రెహ్మాన్ అన్నారు. అంతేకాకుండా రెండు హాలీవుడ్ చిత్రాలకు సంగీతం చేస్తున్నానని అన్నారు. అలాగే రహమాన్ పవన్ కళ్యాణ్ పులి చిత్రానికి సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: ఎఆర్ రహమాన్ వైయస్ పవన్ కళ్యాణ్ పులి కె విశ్వనాధ్ గచ్చిబౌలి స్టేడియం హాలీవుడ్ ఎస్.జె.సూర్య k viswanath ar rahaman album ysr pavan kalyan puli
Story first published: Wednesday, October 14, 2009, 19:25 [IST]
Other articles published on Oct 14, 2009