Don't Miss!
- Lifestyle డిఫరెంట్ స్టైల్ లో నోనూరించే మటన్ రోస్ట్
- News Viral Video: రాజకీయ దిగ్గజాల కాళ్లు మొక్కిన టీడీపీ అభ్యర్ధి నిమ్మల..!
- Technology ఆంధ్రప్రదేశ్ లో 7.9 మిలియన్ల 5G యూజర్ లతో, Airtel మరో రికార్డు! 5G విస్తరణ వివరాలు
- Finance Gold Rate: మిసైల్ వేగంతో పెరిగిన పసిడి.. నిన్న పడింది నేడు పుంజుకుంది..
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
- Sports వరుస పరాజయాల వేళ.. ఆర్సీబీ, కోహ్లీ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
అశ్వనీదత్ ముగ్గురు కూతుళ్ళూ...
సీనియర్ నిర్మాత అశ్వనీదత్ ముగ్గురు కూతుళ్ళు స్వప్నదత్,ప్రియాంక దత్,స్రవంతి దత్ కలిసి వేరుగా ప్రొడక్షన్స్ ప్రారంభిస్తున్నారు. త్రి ఏంజల్స్ ప్రొడక్షన్స్ పేరుతో ప్రారంభమవుతున్న ఈ బ్యానర్ పై వరసగా చిన్న చిత్రాలు ప్రారంభించాలని ఆలోచన అని తెలుస్తోంది. తన తండ్రి క్రేజీ కాంబినేషన్లో తో చేస్తున్న సినిమాలకు భిన్నంగా లొ బడ్జెట్ లో, క్వాలిటీ కంటెంట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ బ్యానర్ పై బాణం చిత్రం ప్రారంభించారు. నారా రోహిత్ హీరోగా చేస్తున్న ఈ చిత్రం త్రి ఏంజిల్స్ తీస్తున్నారు. నారా రోహిత్..నారా రామ్మూర్తి నాయుడు కుమారుడు. ఇక ఈ సినిమా అనంతరం నికిల్,నవదీప్ హీరోలుగా ఓ చిత్రం ప్లాన్ చేస్తున్నారు. ఓ పెద్ద హీరోయిన్ ఈ చిత్రంలో నటించనుంది. వర్మ డర్నా మనా హై తరహాలో ఎపిసోడిక్ గా ఈ చిత్రం సాగుతుందని తెలుస్తోంతంది. ఇక అశ్వనీదత్ ప్రస్తుతం ఎన్టీఆర్, మెహర్ రమేష్ కాంబినేషన్లో ఓ చిత్రం ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే.