For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News కాంగ్రెస్ సర్కారును టచ్ చేస్తే..: బీజేపీ, బీఆర్ఎస్లకు సీఎం రేవంత్ హెచ్చరిక
- Sports LSG vs CSK: ధోనీ పవర్ హిట్టింగ్.. మెరిసిన జడేజా
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
నటవారసులను ప్రేక్షకులు భరించాల్సిందేనా?
News
oi-Saraswathi N
By Sindhu
|
కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదు అని పెద్దలు ఊరికే అన్నారు కాబోలు సినిమా రంగంలో కూడా వారసత్వం వద్దన్నా ఆగదు. వాళ్ల గుల తీరే వరకు ప్రజల మీద నటనా దాడి చేస్తూనే ఉంటారు. తాతలు, తండ్రలు నేతులు తాగారు మా మూతులు వాసన చూడండి అంటూ ఎగబడిపోతారు. ప్రఖ్యాత దర్శకుడు ఎ. కోదండ రామి రెడ్డి కొడుకు వైభవ్ 'గొడవ" అనే సినిమాతో జనం మీద పడ్డాడు. కానీ ప్రజలు విసిరేసారు. ఆదెబ్బ నుంచి తట్టుకుని 'కాస్కొ" అంటూ మళ్ళీ ఒంటి కాటిమీద లేస్తున్నాడు.
నిజానికి వైభవ్ లో ఏం చూసి ఆదరించాలో తెలియక ప్రేక్షకులు తలలు పట్టుకున్నారు. కేవలం ఒక పెద్ద దర్శకుడి పుత్రరత్నం అని తప్పితే నటన అనేది కనబడటం లేదు. వైభవ్ మాత్రం ఇంకా పట్టువదలని విక్రమార్కుడి లా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: గొడవ వైభవ్ శ్రద్దా ఆర్య ఎ కోదండ రామి రెడ్డి కాస్కో గౌరి పండిట్ సత్యం రాజేశ్ శ్వేత ప్రసాద్ godava vaibhav sradha arya kodandarami reddy kasko gowri pandit satyam rajesh swetha prasad
Story first published: Friday, November 20, 2009, 15:50 [IST]
Other articles published on Nov 20, 2009