For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News కేసీఆర్ భరోసా: 22 నుంచి బస్సు యాత్రతో జనంలోకి
- Sports భార్య పేరు చెప్పి.. DK నోరు మూయించిన కోహ్లి Video
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
ఆస్కార్ రేసులో ‘బాహుబలి’
News
oi-Santhosh
By Bojja Kumar
|
హైదరాబాద్: సినిమా రంగానికి సంబంధించి ప్రపంచస్థాయి అవార్డు ‘ఆస్కార్' అవార్డు. సినిమా రంగంలోని వారు ఈ అవార్డు అందుకోవడం అంటే ప్రపంచ గుర్తింపు తెచ్చుకోవడమే. ప్రతి ఏడాది లాగే ఈ ఏడాది కూడా ఆస్కార్ అవార్డుల పండగ జరుగబోతోంది. ఈ సారి మన దేశం నుండి ఈ అవార్డు కోసం దాదాపు 45 సినిమాలు పోటీ పడుతున్నాయి.
ఆస్కార్ సెలక్షన్ పానెల్లో మెంబెర్ అమోల్ పాలేకర్ నేతృత్వంలో ఆస్కార్ అవార్డులకు నామినేట్ చేసే సినిమాను ఎంపిక చేస్తున్నారు. టాలీవుడ్ నుంచి రాజమౌళిక్ దర్శకత్వంలో తెరకెక్కి ‘బాహుబలి' సినిమా అఫీషియల్ ఎంట్రీగా వెళ్లనుంది అని తెలుగు ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్ వెల్లడించింది.
బాలీవుడ్లోని అమీర్ ఖాన్ నటించిన ‘పీకే' చిత్రం, అనురాగ్ కశ్యప్ నటించిన ‘అగ్లీ' , విశాల్ భరద్వాజ్ నటించిన ‘హైదర్', ప్రియాంక చోప్రా నటించినటువంటి ‘మేరీ కొమ్'టో పాటు తమిళంలో బడ్జెట్ సినిమాలు అయినటువంటి ‘కాకముట్టై'. ఇంకా కొన్ని చిత్రాలు పోటీలో ఉన్నాయి. సెప్టెంబర్ 25న ఫైనల్ సెలక్షన్ లిస్టు విడుదల చేయనున్నారు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
English summary
The very first move to see Baahubali in the Oscar race this year has been taken. The five member Oscar selection panel, which is headed by Amol Palekar, is in Hyderabad to scrutinize over 45 films and select India's official entry for the next Oscars.
Story first published: Thursday, August 27, 2015, 16:11 [IST]
Other articles published on Aug 27, 2015