For Daily Alerts
Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
పవన్ సినిమాకు సెహగల్ పాట
News
-Staff
By Staff
|
పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న జెల్సా చిత్రంలో బాబా సెహగల్ పాట పాడుతున్నారు. గతంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందిన రిక్షవోడు సినిమాలో సెహగల్...రూప్ తేరా మస్తానా...అనే పాటను పాడారు. పాప్ సింగర్ సెహగల్ రిక్షావోడులో పాడడం, ఆ సినిమా హిట్ అవడంతో తన జెల్సా సినిమా కూడా హిట్ అవుతుందని పవన్ కళ్యాణ్ ఆశాభావంతో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ పాటకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సందర్భంగా సెహగల్ మాట్లాడుతూ...రిక్షావోడు సినిమా కోసం పాట పాడడానికి నగరానికి వచ్చినపుడు చిరంజీవి ఎయిర్ పోర్ట్ కు వచ్చి స్వాగతం పలికారు. ఇపుడు ఆయన సోదరుడి సినిమాకోసం పాడుతున్నాను. ఈ సినిమా కూడా విజయం సాధిస్తుందన్నాడు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Story first published: Wednesday, November 7, 2007, 23:53 [IST]
Other articles published on Nov 7, 2007