twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్ సినిమాకు సెహగల్ పాట

    By Staff
    |

    పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న జెల్సా చిత్రంలో బాబా సెహగల్ పాట పాడుతున్నారు. గతంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందిన రిక్షవోడు సినిమాలో సెహగల్...రూప్ తేరా మస్తానా...అనే పాటను పాడారు. పాప్ సింగర్ సెహగల్ రిక్షావోడులో పాడడం, ఆ సినిమా హిట్ అవడంతో తన జెల్సా సినిమా కూడా హిట్ అవుతుందని పవన్ కళ్యాణ్ ఆశాభావంతో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ పాటకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సందర్భంగా సెహగల్ మాట్లాడుతూ...రిక్షావోడు సినిమా కోసం పాట పాడడానికి నగరానికి వచ్చినపుడు చిరంజీవి ఎయిర్ పోర్ట్ కు వచ్చి స్వాగతం పలికారు. ఇపుడు ఆయన సోదరుడి సినిమాకోసం పాడుతున్నాను. ఈ సినిమా కూడా విజయం సాధిస్తుందన్నాడు.

    Read more about: baba sehgal jalsa pavan kalyan
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X