Don't Miss!
- News వాళ్ళను తిడుతూనే.. వైఎస్ జగన్, భారతి వద్ద కోట్లలో వైఎస్ షర్మిలమ్మ అప్పులచిట్టా ఇదే!!
- Sports SRH vs RCB ఉప్పల్ మ్యాచ్కు భారీ అడ్డంకి..!
- Lifestyle నిమ్మరసంతో ఇన్ని ప్రయోజనాలాా..? కిడ్నీలో రాళ్లు కూడా మాయం, ఇంకా ఎన్నో..!
- Finance HDFC Bank: అంచనాకు అనుగుణంగానే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు..!
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Technology ధర రూ.1099 కే నావిగేషన్ ఫీచర్ తో boAt స్మార్ట్ వాచ్! సేల్, ఫీచర్ల వివరాలు
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
బెంగళూరులో ‘బద్రినాథ్’ అర్థశతదినోత్సవ వేడుక...
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, తమన్నా జంటగా వివి వినాయక్ దర్శకత్వంలో రూపొందిన బద్రినాథ్ చిత్రం 50రోజుల విజయోత్సవ వేడుకలను ఈ నెల 23న (శనివారం)సాయంత్రం బెంగళూరు లోని స్థానిక బీడిఏ కాంప్లెక్స్ ఎదుట ఉన్న సెయింట్ జాన్స్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసినట్టు సమాచారం. ఈ కార్యక్రమానికి చిత్ర నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్, హీరో అల్లు అర్జున్, దర్శకుడు వివి వినాయక్, కన్నడ హ్యాట్రిక్ హీరో శివరాజ్ కుమార్, పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్, రాష్ట్ర సాంఘిక సంక్షేమ, జైళ్ల శాఖ మంత్రి ఏ నారాయణస్వామి, తదితరులు ముఖ్య అథితులుగా పాల్గొంటున్నట్టు సమాచారం.
బెంగుళూరులోని ఆరు థియేటర్స్ లో, చింతామని చిక్కబళ్లాపుర, గౌరిబిదనూరు, ముళబాగిలు, కోలారులోని థియేటర్ లలోనూ బద్రినాథ్ విజయమంతంగా ప్రదర్శింపబడుతోందన్నారు. కర్ణాటకలోని 11 థియేటర్స్ లో విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకుంటున్న సందర్బంగా అభిమానుల కోరిక మేరకు ఈ వేడుకలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ..