Don't Miss!
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- News రేవంత్కు అందుకే నాపై కక్ష: కాళేశ్వరం, కవిత అరెస్టుపై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
నందమూరి బాలకృష్ణ 20 లక్షల విరాళం
వరద బాధితుల సహాయార్థం ఇహం పరం బేధాల్లేకుండా తలో చేయి వేస్తోన్న నేపథ్యంలో నదమూరి యువరత్న బాలకృష్ణ కూడా తనవంతుగా ఇరవై లక్షల రూపాయల విరాళాన్ని ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా అందించిరు.బాలయ్య. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి ఆయన చెక్ను అందజేశారు. అంతే కాక వరద బాధితుల్ని ఆదుకునేందుకు సినీ తారలంతా కలిసి ఒక కార్యక్రమాన్ని చేయుటకు ప్లాన్ చేసేలా బాలయ్య ప్రోత్సహించారు. నిర్మాత రామానాయుడు పది లక్షలు, నిర్మాత వెంకట్ అయిదు లక్షలు, అల్లు అర్జున్ అయిదు లక్షలు జూ.ఎన్టీఆర్ మరో ఇరవైలక్షలు ఇలా సినిమా వారంతా బాధితుల్ని ఆదుకునేందుకు తమ వంతుగా విరాళాలిస్తున్నిరు. అలాగే 'మహాత్మ" డిస్ట్రిబ్యూలర్లు టిక్కెట్ పై వచ్చిన డబ్బుల్లో కొంత వరద బాధితులకి అందించాలని నిర్ణయించారు. 'మగదీర" చిత్రం బెనిఫిట్ ద్వారా కూడా బాధితులకి అదుకోవడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.