Just In
- 8 hrs ago
అందుకే ఆ టైటిల్ పెట్టాం.. ‘చెప్పినా ఎవరూ నమ్మరు’పై హీరో కమ్ డైరెక్టర్ కామెంట్స్
- 9 hrs ago
పబ్లిక్ ప్లేస్లో ఘాటు ముద్దులు.. లిప్ కిస్తో భర్తతో శ్రియ రచ్చ
- 9 hrs ago
మళ్లీ రాజకీయాల్లోకి చిరంజీవి.. పవన్ కల్యాణ్కు అండగా మెగాస్టార్.. జనసేన నేత సంచలన ప్రకటన!
- 9 hrs ago
శ్రీను వైట్ల ఓ శాడిస్ట్.. మంచు విష్ణు సెన్సేషనల్ కామెంట్స్
Don't Miss!
- Lifestyle
గురువారం దినఫలాలు : డబ్బు విషయంలో ఆశించిన ఫలితాన్ని పొందుతారు...!
- News
మెజార్టీ ఉంటే ప్రజలను చంపాలని కాదు.. మోదీపై దీదీ గుస్సా..
- Finance
ఆల్ టైమ్ గరిష్టంతో రూ.7300 తక్కువకు బంగారం, ఫెడ్ పాలసీకి ముందు రూ.49,000 దిగువకు
- Sports
ఆ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.. కమిన్స్ను మూడు ఫార్మాట్లకు కెప్టెన్ను చేయండి: క్లార్క్
- Automobiles
స్విఫ్ట్, బాలెనో, ఐ20 వంటి మోడళ్లకు వణుకు పుట్టిస్తున్న టాటా ఆల్ట్రోజ్
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
'నాలో రెండో మనిషి ఉన్నాడు వాడ్ని నిద్రలేపకు..నువ్వు శాశ్వతంగా నిద్రపోతావ్’: బాలయ్య
సరైన సబ్జెక్ట్ దొరికిన ప్రతిసారీ 'సింహా"న్నై గర్జిస్తానని ఎప్పటికప్పుడు నిరూపించుకుంటూనే వున్న నందమూరి బాలకృష్ణ ఇప్పుడు పరుచూరి మురళి దర్శకత్వంలో చేయనున్న తన తదుపరి చిత్రానికి అద్భుతమైన కథ కుదిరిందంటూ సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. బాలయ్యబాబుతో పరుచూరి మురళి దర్శకత్వంలో ఎం.ఎల్ కుమార్ చౌదరి నిర్మించనున్న సదరు భారీ చిత్రంలో 'నాలో రెండో మనిషి ఉన్నాడు వాడ్ని నిద్రలేపకు..నువ్వు శాశ్వతంగా నిద్రపోతావ్" అంటూ నందమూరి బాలకృష్ణ డైలాగ్ చెప్పగా మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు క్లాప్ కొట్టారు.
రామానాయుడు స్టూడియోలో జరిగిన బాలకృష్ణ కొత్త సినిమా ప్రారంభోత్స వేడుకలో బాలయ్య చెప్పిన తొలి డైలాగ్ ఇది. ఈ సందర్భంగా అక్కడ ఏర్సాటు చేసిన ఈ చిత్ర వినైల్స్, ఆ డిజైన్స్ లోని బాలయ్య స్టిల్స్ వీక్షకలను విశేషంగా ఆకట్టుకునే రీతిలో వున్నాయి. 'ఆంధ్రుడు" తో మంచి కమర్షియల్ డైరెక్టర్ అనిపించుకున్న పరుచూరి మురళికి ఇప్పుడు భాలయ్య రూపంలో తిరుగులేని మాస్ హీరో దొరికాడు కనుక డెఫినెట్ గా ఓ సెన్సేషనల్ ఫిల్మ్ వస్తుందని, దర్శకుడిగా 'ఆంద్రుడు" మురళి సత్తా ఏమిటో బాలయ్యసినిమా చూపుతుందని ఆశించొచ్చు.
ఈ సినిమా ప్రారంభోత్సవానికి రాఘవేంద్ర రావు, సురేష్ బాబు వంటి అనేక మంది సినీ పెద్దలు హాజరయ్యారు. శ్రీకీర్తి క్రియేషన్స్ పతాకంపై ఎంఎల్ పద్మకుమార్ చౌదరి నిర్మిస్తున్న ఈ సినిమా పరుచూరి మురళీ దర్శకుడు. సెప్టెంబర్ నెలలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.