For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
బాలయ్య కష్టపడ్డ వేళ
News
oi-Staff
By Staff
|
అలాగే దర్శకుడు మహదేవ్ మాట్లాడుతూ..కేవలం ఇరవై మూడు నిమిషాలపాటు నేను చెప్పిన కథ విని నమ్మకంతో నాకు తొలి అవకాశాన్నిచ్చిన బాలకృష్ణకు కృతజ్ఞతలు. సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరూ నాకు సహకరించారు. సినిమా కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకుంటోందని చెప్పారు. నిర్మాత మాట్లాడుతూ బాలయ్య కథానాయకుడిగా మంచి ఊపుతో ఉన్న సమయంలోనూ మా సంస్థలో చేశారు. ఆయనతో చేసిన అన్ని సినిమాలూ ప్రేక్షకాదరణ పొందడం ఆనందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రియమణి, బాలయ్య, దీపక్, చంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: balakrishna mithrudu priyamani krishnaprasad mahadev మిత్రుడు బాలకృష్ణ శివలెంక కృష్ణప్రసాద్ మహదేవ్
Story first published: Wednesday, May 13, 2009, 12:06 [IST]
Other articles published on May 13, 2009