Just In
- 57 min ago
ఆ మూడు గుర్రాలతో.. రిపబ్లిక్ అనే పదానికి అసలైన అర్దాన్ని చెబుతున్న మెగా హీరో
- 1 hr ago
RRR రిలీజ్ డేట్ వల్ల మరో తలనొప్పి.. అసలైన వాళ్లే వద్దంటే డేట్ తప్పకుండా మార్చాల్సిందే..
- 2 hrs ago
మహేష్ చేయాల్సిన పవర్ఫుల్ కథలో పవన్ కళ్యాణ్.. పదేళ్ల తరువాత సెట్స్ పైకి..
- 3 hrs ago
క్రాక్ హిట్టు కాదు.. అంతకు మించి.. రవితేజ కెరీర్ లోనే బిగెస్ట్ కలెక్షన్స్
Don't Miss!
- Sports
ముగ్గురు స్టార్ ఆటగాళ్లపై కన్నేసిన సీఎస్కే.. వాట్సన్ స్థానం అతనిదేనా?
- News
అసదుద్దీన్ ఒవైసీకి నాన్ బెయిలబుల్ వారంట్ జారీ.. ఎందుకంటే..
- Finance
సెన్సెక్స్ 530 పాయింట్లు డౌన్, అందుకే రిలయన్స్ మహా పతనం
- Automobiles
ఆటోమేటిక్ టెయిల్గేట్ కలిగి ఉన్న భారతదేశపు మొట్టమొదటి హ్యుందాయ్ క్రెటా, ఇదే
- Lifestyle
Republic Day 2021:చరిత్ర తిరగరాస్తున్న నారీమణులు.. ఫ్లై పాస్ట్ ను లీడ్ చేయనున్న ఫస్ట్ లేడీ పైలట్ స్వాతి రాథోడ్
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
రిస్క్తో గేమ్స్ ఆడుతున్న బాలయ్య!

తాజాగా మరోసారి ఇలాంటి రిస్క్ తో బాలయ్య గేమ్స్ ఆడుతున్నాడని సర్వత్రా చర్చించుకుంటున్నారు. బాలయ్య నటించిన 'శ్రీరామ రాజ్యం"సినిమా త్వరలో విడుదల కాబోతోంది. దీనికి బాపు దర్శకత్వం వహించారు. ఈ సినిమా తర్వాత జయంత్ సి. పర్జానీ దర్శకత్వంలో నటించబోతున్నాడు బాలయ్య. ఈ రెండు ప్రాజెక్టులు బాలయ్య సినీ కెరియర్ కు ప్రమాదం తెచ్చి పెట్టొచ్చంటున్నారు. శ్రీరామ రాజ్యం పౌరాణిక సినిమా కావడం ఒకటయితే, దానికి దర్శకత్వం వహించిన వ్యక్తి బాపు కావడం మరో కారణం. బాపు ఒక్కప్పుడు హిట్ సినిమాల దర్శకుడే కావచ్చు. కానీ ఇప్పడు ఆయన ఔట్ డేటెడ్. ఆ మధ్య బాపు దర్శకత్వం వహించిన రాధా గోపాళం పత్తాలేకుండా పోయింది. ఇక జయంత్ సి. పర్జానీ విషయానికొస్తే ...గతంలో లక్ష్మి నరసింహ సినిమా ద్వారా బాలయ్యకు హిట్ అందించిన జయంత్, అల్లరి పిడుగు అంటూ ఓ ప్లాపును కూడా బాలయ్య ఖాతాలో వేశాడు. ఇటీవల జయంత్ దర్శకత్వం వహించిన తీన్ మార్ చిత్రం ప్లాప్ అయింది. ఈ నేపథ్యంలో బాలయ్య భవిష్యత్ ఏమిటి? అనే ఆందోళన అభిమానుల్లో నెలకొంది.