Don't Miss!
- News మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లేలా మరింత ఉధృతంగా వైఎస్ జగన్ చివరి విడత ప్రచారం
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
నందమూరి ఫ్యామిలీ నుంచి హీరో రీ ఎంట్రీ.. 19 ఏళ్ళ తరువాత ఈ సారి గట్టి ప్లాన్ తో!
విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్ కుటుంబం నుంచి ఇప్పటికే అనేక మంది హీరోలు ఎంట్రీ ఇచ్చారు. అయితే వారందరిలో కూడా కేవలం ఇద్దరు మాత్రమే రామారావు నట వారసత్వాన్ని నిలబెడుతూ స్టార్ స్టేటస్ ఎక్కించుకున్నారు.. తారకరత్న, కళ్యాణ్ రామ్ వంటి వారు ఇప్పటికీ కూడా స్టార్ స్టేటస్ కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు అయితే 2003వ సంవత్సరంలో సినీ ఎంట్రీ ఇచ్చిన నందమూరి కుటుంబానికి చెందిన చైతన్య కృష్ణ ఇప్పుడు హీరోగా లాంచ్ అవుతున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..
Recommended Video
నట వారసుడిగా
సుదీర్ఘ విరామం తరువాత
ఇక
ఇప్పుడు
నందమూరి
ఫ్యామిలీ
నుంచి
మరో
హీరో
తెరంగ్రేటం
చేస్తున్నారు.
ఆయన
ఎవరో
కాదు
నందమూరి
తారకరామారావు
పెద్ద
కుమారుడు
నందమూరి
జయకృష్ణ
కుమారుడు
చైతన్య
కృష్ణ.
నందమూరి
చైతన్య
కృష్ణ
2003
లో
జగపతిబాబు
హీరోగా
రూపొందిన
ధమ్సినిమాలో
ఓ
కీలక
పాత్రలో
నటించారు.
కానీ
అది
ఆశించిన
స్థాయిలో
ఆకట్టుకోలేక
పోవడంతో
గత
కొంత
కాలంగా
సినిమాలకు
చైతన్య
కృష్ణ
దూరంగా
వుంటూ
వచ్చారు.
ఇక
ఇప్పుడు
సుదీర్ఘ
విరామం
తరువాత
ప్రేక్షకుల
ముందుకు
రాబోతున్నాడు.
మరో కారణం
బసవతారక
రామ
క్రియేషన్స్
బ్యానర్
పై
నందమూరి
జయకృష్ణ
ఈ
మూవీని
నిర్మించబోతున్నారు.
స్వర్గీయ
నందమూరి
తారక
రామారావు
జయంతి
సందర్భంగా
శనివారం
ఈ
మూవీ
ఫస్ట్
లుక్
పోస్టర్
ని
నందమూరి
బాలకృష్ణ
విడుదల
చేశారు.
'రక్ష',
'జక్కన్న'
సినిమాలు
చేసి
ఇప్పుడు
టైగర్
నాగేశ్వర్
రావు
తెరకెక్కిస్తున్న
దర్శకుడు
వంశీకృష్ణ
ఆకెళ్ళ
ఈ
సినిమాను
తెరకెక్కిస్తున్నాడు.
వంశీకృష్ణ
చెప్పిన
కథ
నచ్చడమే
కాక
ఆయనతో
ఈ
సినిమా
చేయడానికి
కూడా
మరో
కారణం
ఉందని
అంటున్నారు.
మరో కారణం
అదేమిటి
అంటే
రవితేజ
హీరోగా
స్టూవర్టుపురం
గజదొంగ
నాగేశ్వర
రావు
జీవిత
కథ
రూపొందిస్తున్న
టైగర్
నాగేశ్వరరావు
సినిమా
పాన్
ఇండియా
లెవల్
లో
రూపొందుతోంది.
ది
కాశ్మీర్
ఫైల్స్
నిర్మించిన
అభిషేక్
అగర్వాల్
ఈ
సినిమాను
కూడా
నిర్మిస్తున్నారు
ఈ
నేపథ్యంలో
టైగర్
నాగేశ్వరరావు
సినిమా
పాన్
ఇండియాలో
పెద్ద
ఎత్తున
విడుదలయ్యే
అవకాశం
ఉంది..
రెండు మూడు భాషలలో
ఆ
తర్వాత
సినిమా
బాగుంటే
దర్శకుడికి
కూడా
మంచి
క్రేజ్
లభించే
అవకాశం
కూడా
ఉంది.
ఆ
సినిమా
హిట్
అయితే
కనుక
తమ
సినిమాను
మరో
రెండు
మూడు
భాషలలో
డబ్బింగ్
చేసి
విడుదల
చేసే
అవకాశం
కూడా
ఉందని
నందమూరి
కుటుంబ
సభ్యులు
భావిస్తున్నట్లు
తెలుస్తోంది.
డైరెక్టర్
ఇమేజ్
తో
సినిమాకు
మంచి
ప్రశంసలు
దక్కే
అవకాశం
లేకపోలేదని
వారు
భావిస్తున్నట్లు
తెలుస్తోంది