For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News విశాఖ లోక్సభ పరిధిలో ఆ సామాజిక వర్గందే పెత్తనం..బొత్స ఝాన్సీకి కలిసొస్తుందా..?
- Sports ధోనీ ట్రేడ్మార్క్ సిక్సర్..101 మీటర్ల దూరం Video
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
ఎన్టీఆర్ దర్శకుడుతో బాలకృష్ణ నెక్ట్స్ కన్ఫర్మ్
News
oi-Surya Prakash Josyula
By Srikanya
|
దాసరి, పూరి జగన్నాథ్ తర్వాత బాలకృష్ణ మెహర్ రమేశ్ దర్శకత్వంలో ఓ సినిమా చేసే ఆలోచన ఉందని అన్నారు. తను ఇప్పుడు ఎన్టీఆర్ తో 'శక్తి' చేస్తున్నాడు. అది పూర్తయ్యాక నాతో ఉంటుందని ఆయన తేల్చారు.ఇక మెహర్ రమేష్ ఇంతుకుముందు ఎన్టీఆర్ తో కంత్రి చిత్రాన్ని రూపొందించారు. అలాగే ప్రభాస్ తో భిళ్లా డైరక్ట్ చేసారు. ఇప్పుడు అశ్వనీదత్ బ్యానర్ లో శక్తి చేస్తున్నారు. అలాగే సింహా విజయంతో ఉన్న బాలకృష్ణ..దాసరి తో పరమవీర చక్ర, పూరీ జగన్నాధ్ తో ఓ చిత్రం కమిట్ అయ్యారు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: బాలకృష్ణ మెహర్ రమేష్ శక్తి పూరీ జగన్నాధ్ అశ్వ నీ దత్ balakrishana meher ramesh shakti kantri ashwini dutt
Story first published: Tuesday, May 25, 2010, 18:02 [IST]
Other articles published on May 25, 2010