For Daily Alerts
Don't Miss!
- Lifestyle బీట్రూట్ జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా..? వారంపాటు తాగితే ఎలాంటి ఫలితముంటుందంటే..?
- News టీడీపీ గెలుపు కష్టమే.. ఎంపీ అభ్యర్థి అభ్యర్థి లావు కృష్ణ దేవరాయలు షాకింగ్ కామెంట్స్
- Technology ఫిజికల్ బటన్ లు లేకుండా రానున్న iPhone 16 ! డిజైన్ వివరాలు లీక్
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- Finance ITC: ఐటీసీ ఇన్వెస్టర్లకు శుభవార్త.. !
- Sports చరిత్ర సృష్టించిన అక్షర్ & పంత్ క్రేజీ రికార్డు
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఎన్టీఆర్ దర్శకుడుతో బాలకృష్ణ నెక్ట్స్ కన్ఫర్మ్
News
oi-Surya Prakash Josyula
By Srikanya
|
దాసరి, పూరి జగన్నాథ్ తర్వాత బాలకృష్ణ మెహర్ రమేశ్ దర్శకత్వంలో ఓ సినిమా చేసే ఆలోచన ఉందని అన్నారు. తను ఇప్పుడు ఎన్టీఆర్ తో 'శక్తి' చేస్తున్నాడు. అది పూర్తయ్యాక నాతో ఉంటుందని ఆయన తేల్చారు.ఇక మెహర్ రమేష్ ఇంతుకుముందు ఎన్టీఆర్ తో కంత్రి చిత్రాన్ని రూపొందించారు. అలాగే ప్రభాస్ తో భిళ్లా డైరక్ట్ చేసారు. ఇప్పుడు అశ్వనీదత్ బ్యానర్ లో శక్తి చేస్తున్నారు. అలాగే సింహా విజయంతో ఉన్న బాలకృష్ణ..దాసరి తో పరమవీర చక్ర, పూరీ జగన్నాధ్ తో ఓ చిత్రం కమిట్ అయ్యారు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: బాలకృష్ణ మెహర్ రమేష్ శక్తి పూరీ జగన్నాధ్ అశ్వ నీ దత్ balakrishana meher ramesh shakti kantri ashwini dutt
Story first published: Tuesday, May 25, 2010, 18:02 [IST]
Other articles published on May 25, 2010