ప్లాపు చిత్రాల దర్శకుడుతో బాలయ్య చిత్రం 27 నుంచి...

By Srikanya

ఆంధ్రుడు, రెచ్చిపో వంటి డిజాస్టర్ చిత్రాలు రూపొందించిన పరుచూరి మురళి త్వరలో బాలకృష్ణను డైరక్ట్ చేయనున్నారు. ఈ చిత్రం ఆగస్టు 27 వ తేదీన మొదలవనుంది. రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నెల నుంచి మొదలవుతుంది. విజయ్.సి.కుమార్ కెమెరా అందిస్తున్న ఈ చిత్రానికి కళ్యాణ్ మాలిక్ సంగీతం సమకూర్చనున్నారు. ఇదే దర్శకుడుతో గతంలో ఆంద్రుడు,పెదబాబు చిత్రాలు రూపొందించిన శ్రీ కీర్తి క్రియేషన్స్ ఈ నూతన చిత్రాన్ని నిర్మించనుంది. ప్రస్తుతం బాలకృష్ణ...దాసరి దర్శకత్వంలో పరమ వీర చక్ర అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X