For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News ఐటీ హబ్ లో హైఅలర్ట్, దెబ్బకు అన్ని కంపెనీలకు సెలవు, ఓటు సరే పెళ్లామ్ తో జంప్!
- Sports మా పక్కింటి ఆంటీ గొడవ వల్ల క్రికెటర్ను అయ్యాను: నితీశ్ కుమార్ రెడ్డి వీడియో
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
వైయస్ జగన్ ఓదార్సు యాత్ర ముందు బాలయ్య ‘సింహా’ బలం ఎంతో !?
News
oi-Saraswathi N
By Sindhu
|
ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ ప్రచారంలో పాల్గొన్న బాలకృష్ణ ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపద్యంలో ప్రచారం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దివంగత ముఖ్యమంత్రి వైయస్ఆర్ కుమారుడు మరియు కాంగ్రెస్ పార్టీ సభ్యుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి 'ఓదార్సు యాత్ర" పేరుతో రాష్ట్ర పర్యటన చేస్తుండం, రాజకీయ ప్రచారం కానప్పటికి వైయస్ తనయుడికి ప్రజలు అడుగడుగున నీరాజనం పడుతున్నారు. దీంతో తెదేపా పశ్చిమ గోదావరి జిల్లా తెదేపా నాయకులు చంద్రబాబుని కలిసి దీనికి ధీటుగా ఈ నెల 30న విడుదల కానున్న 'సింహా" సినిమా కొరకు రాష్ట్ర పర్యటన చేపట్టాలని వివరించారు. అటు ప్రజల్లో ఇటు ఆయన మాస్ అభిమానుల్లో బాలయ్యకి ఉన్న పాపుటారిటితో తెదేపా క్రింది శ్రేణి కార్యకర్తల్లో ఉత్సాహ నింపేదుకు సన్నాహాలు చేస్తున్నారు. దీనికి బాలయ్య ఓకె చెప్పటమే తరువాయి.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: బాలకృష్ణ వైయస్ జగన్ ఓదార్పు యాత్ర సింహా చంద్రబాబు నాయుడు నయనతార నమిత స్నేహ ఉల్లాల్ balakrishna ys jagan odarpu yatra simha chandrababu naidu telugudesam nayantara namitha sneha ullal
Story first published: Tuesday, April 13, 2010, 12:27 [IST]
Other articles published on Apr 13, 2010