Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
జూ ఎన్టీఆర్ కృష్ణుడైతే బాలయ్య రాముడు అయ్యే తరుణం...
అయోద్య కేసు పుణ్యమా అని బాలయ్య-బాపుల'శ్రీరామరాజ్యం" వెనక్కి వెళ్ళిపోయింది. యావత్ ప్రపంచాన్ని ఉత్సూకతకు గురిచేసిన ఈ కేసు కాస్తా..తీర్సుతో చప్పగా తయారవడంతో, బాలయ్య తన ఈ చిత్రాన్నిమళ్లీ ఎప్పుడు మొదలెడతాడా అని అభిమానులు వేయి కళ్ళతో వేచి చూస్తున్నారు. ఈ తరం సినీ అభిమానులకు పౌరాణికాలు దూరమవుతున్న సమయంలో నటసింహం నందమూరి బాలయ్య మళ్లీ అలనాటి చిత్ర రాజాలకు పునర్వైభవం తేవాలనుకోవడం గొప్ప విషయమే. మరి బాపులాంటి శిల్సి చేతిలో ఈ చిత్రం రూపుదిద్దుకోవడం గొప్ప విషయమే. మరి బాపులాంటి శిల్సి చేతిలో ఈ చిత్రం రూపుదిద్దుకోవడంతో బాలయ్య అభిమానుల ఆరాటం ఎక్కువైంది. 'బృందావనం"లో కృష్ణునిగా జూ ఎన్టీఆర్ ని చూసిన నందమూరి అభిమానులు..తదుపరి 'శ్రీరామరాజ్యం"లో బాలకష్ణుని ఆగమనం కోసం వేచి చూస్తున్నారు. మరి ఇంతవరకు ఈ చిత్రం కు సంబంధించిన అధికారిక వివరాలు వెల్లడవ్వలేదు.. అధికారికంగా పూర్తి వివరాలు వెలుగులోనికి వచ్చే వరకు నందమూరి అభిమానులు వేచి చూడాల్సిందే.