Don't Miss!
- News అహర్నిశలు ప్రజల మధ్యనే చంద్రబాబు.. చిరంజీవి; పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే
- Finance API: ఫార్మా కంపెనీలకు శుభవార్త.. ఇక లాభాలే..!
- Sports ముంబై ఇండియన్స్కు బిగ్ షాక్: ఆ ఇద్దరికీ కోత
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Automobiles హ్యుందాయ్ ఎక్స్టర్ దిమ్మ తిరిగే మైలేజ్.. ఓనర్ ఫుల్ ఖుష్.. ఫొటోలతో సహా ప్రూఫ్ ఇదిగో.!!
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
- Technology ధర రూ.10 వేల లోపే, 108MP కెమెరాతో కొత్త ఫోన్! లాంచ్, సేల్ వివరాలు
బాలయ్య జై సమైక్యాంధ్ర-‘శ్రీరామ రాజ్యం’ తిప్పలు తప్పవా?
సినీ నటుడు బాలకృష్ణ బసవ తారకం క్యాన్సర్ ఆసుప్రతిలో మంగళవారం ఇస్కాన్ టెంపుల్ వారి ఉచిత అన్నదాన పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. 'ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం విడిపోకుండా సుభిక్షంగా ఉండాలి" అంటూ వ్యాఖ్యానించారు.
తెలంగాణ ఉద్యమం తీవ్రంగా జరుగుతున్న ప్రస్తుత తరుణంలో బాలయ్య నోట సమైక్య వాదం వినిపిచడంతో 'శ్రీరామ రాజ్యం" సినిమా నిర్మాతలకు కష్టాలు తప్పవనే వాదన వినిపస్తోంది ఫిల్మ్ నగర్ లో... తెలంగాణకు మద్దతు తెలపనందుకే చాలా మంది తెలుగు హీరోల సినిమాలను అడ్డుకోవడం, వారి సినిమా షూటింగులపై దాడులు చేయడం లాంటి ఘటనలకు పాల్పడ్డారు తెలంగాణ వాదులు. ఇంత జరిగాక కూడా బాలయ్య నోరు మూసికుని మిన్నకుండక వారిని అనవసరంగా కెలిగాడు అనే వాదన వినిపిస్తోంది. కొన్ని రోజుల్లో శ్రీరామ రాజ్యం సినిమా విడుదల కానున్న నేపథ్యంలో బాలయ్య వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. మరి ఏం జరుగబోతోందో? వెయిట్ అండ్ సీ.