For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News భారత్లో పెట్టుబడులపై ఎలాన్ మస్క్ యూటర్న్?
- Finance Ola Cabs IPO: త్వరలో ఓలా క్యాబ్స్ ఐపీఓ..
- Technology ధర రూ.14999 కే 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా శాంసంగ్ స్మార్ట్ఫోన్ కొత్త వేరియంట్ విడుదల..!!
- Sports అందుకే ధోనీ ముందుగా బ్యాటింగ్కు రావట్లేదు- CSK కోచ్
- Automobiles మరింత తక్కువ ధరలో బజాజ్ చేతక్ ఇ స్కూటర్.. త్వరలో లాంచ్.!!
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
వీరాభిమాని ఇంటికి బాలయ్య
News
oi-Staff
By Staff
|
బాలకృష్ణ వీరాభిమాని నయనార్ రఘు(ఎన్ బి కె రఘు)శ్రీకాళహస్తిలో బుధవారం మరణించారు. మరుసటి రోజు బాలయ్య తన షెడ్యూలు ప్రక్కన పెట్టి అక్కడికి చేరుకున్నారు. కుటుంబ సభ్యులను ఓదార్చి మూడు లక్షల రూపాయలు ఆర్ధిక సాయం అందించారు. అంతేగాక అన్ని విధాలుగా ఆ కుటుంబాన్ని ఆదుకుంటానని అతని కూతురుకు ఉద్యోగం ఇప్పిస్తానని ప్రామిస్ చేసారు. ఇక నయనార్ రఘు నేటివ్ శ్రీకాళహస్తి. మొదటి నుంచీ నందమూరి ఫ్యామిలీ అంటే అభిమానం చూపేవాడు..అందులోనూ బాలకృష్ణ అంటే ప్రాణం పెట్టేవాడు. అతను మరణించటంతో ఎక్కడెక్కడి బాలకృష్ణ అభిమానులు వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్సిస్తున్నారు. రఘు కొంతకాలంగా తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇక బాలకృష్ణ ఆ ఇంటివద్ద ఒక గంటకు పైగా గడిపారు. ఆయన్ని చూడటానికి జనం ఎగబడ్డారు. ఇక ప్రస్తుతం బాలకృష్ణ..బోయపాటి శీను దర్శకత్వంలో సింహా చిత్రాన్ని చేస్తున్నారు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: బాలకృష్ణ సింహా మిత్రుడు నయనార్ రఘు కాళహస్తి మరణం మూడు లక్షలు బోయపాటి శీను balakrishna deceasedfan nayanarraghu srikalahasti chitturdist boyapatisreenu simha
Story first published: Friday, October 2, 2009, 11:50 [IST]
Other articles published on Oct 2, 2009