Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
అక్టోబర్ నుంచి కార్గిల్ లో బాలయ్య 'పరమవీర చక్ర'
నందమూరి బాలకృష్ణ 'సింహా" చిత్రం తర్వాత నటిస్తున్న తాజా చిత్రం శింగనమల రమేష్ సమర్పనలో తేజ సినిమా బ్యానర్ లో 'పరమవీరచక్ర". దర్శకరత్న, దాసరి నారావుణరావుగారి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం జూన్ 12వ తేదీ బాలయ్య పుట్టినరోజు సందర్భంగా అభిమానులతో పాటు సినీ రాజకీయ నాయకుల మధ్య ఘనంగా ప్రారంభమైంది. ఇక ఈ చిత్రాన్ని పాకిస్తాన్కూ మనకూ జరిగిన కార్గిల్ వార్ వంటి ప్రదేశాల్లో చిత్రీకరించడానికి సన్నాహాలు చేస్తున్నారు దర్శకనిర్మాతలు దాసరి మరియు సి కళ్యాణ్.
ఇందులో భాగంగా దాసరి నారాయణరావుగారు కార్గిల్ పరిసరప్రాంతాలకు పయనమై, అక్కడ ఈ చిత్రం షూటింగ్ కోసమని లొకేషన్లను ఎన్నిక చేస్తున్నారు. ఈ లోకేషన్స్ సెలెక్షన్స్ లో చిత్ర సినిమాటోగ్రాఫర్ శేఖర్.వి.జోసెఫ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. తొలిసారిగా బాలయ్య, దాసరిగార్ల కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు.