For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News జపాన్ను వణికించిన భూకంపం
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
థియేటర్ ఓనర్ కి రూ.12లక్షల జరిమానా
News
oi-Surya
By Srikanya
|
బెంగళూరు : థియేటర్లో సీట్ల సంఖ్యను తక్కువగా చూపారనే ఆరోపణపై అర్కావతి థియేటర్ యజమాని రంగనాథ్కు రూ.12 లక్షల జరిమానా విధిస్తూ కర్ణాటక చలనచిత్ర వాణిజ్య మండలి తీర్పుచెప్పింది.
వివరాల్లోకి వెళితే... గత శుక్రవారం 'అధ్యక్ష' సినిమా విడుదలైన విషయం తెలిసిందే. అర్కావతి థియేటర్లో కూడా దీన్ని ప్రదర్శిస్తున్నారు. అయితే థియేటర్లో 78సీట్లను తక్కువగా చూపారు. ఇందువల్ల తనకు రెండ్రోజుల్లో రూ.10వేల నష్టం వాటిల్లినట్లు పంపిణీదారుడు ప్రసాద్ ఆరోపించారు.
థియేటర్ యజమాని రంగనాథ్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై ప్రసాద్, రంగనాథ్ నడుమ కొద్దిసేపు వాగ్వివాదం చోటుచేసుకుంది. ఆరోపణల్ని పరిశీలించిన వాణిజ్య మండలి థియేటర్ యజమాని రంగనాథ్కు రూ.12 లక్షల జరిమానా విధించింది. జరిమానా మొత్తాన్ని పది రోజుల్లోగా చెల్లించాలని షరతు విధించారు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
English summary
Adyaksha distributor Samartha Prasad alleges that, Arkavathi theater owner Ranganath shows wrong collections while the movie successfully running houseful.
Story first published: Tuesday, August 19, 2014, 9:51 [IST]
Other articles published on Aug 19, 2014