Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
బెల్లంకొండ శ్రీనివాస్ సాక్ష్యం చెప్పబోతున్నాడు !
బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. శ్రీవాస్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా మోషన్ పోస్టర్ ఆకట్టుకుంది. కంప్లీట్ డిఫరెంట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా తెరకెక్కబోతోంది. ఇటీవల విడుదల చేసిన సాక్షం సినిమా టీజర్ తోపాటు సౌందర్య లహరి సాంగ్ కు మంచి రెస్పాన్స్ లభించిన సంగతి తెలిసిందే.
అభిషేక్ పిక్చర్స్ బ్యానర్పై అభిషేక్ నామ సమర్పణలో రూపొందుతున్న సినిమా 'సాక్ష్యం'. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. శరత్ కుమార్, మీనా, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు.
శ్రీవాస్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా మోషన్ పోస్టర్ ఆకట్టుకుంది. జూలై 20న సినిమాను విడుదల చెయ్యబోతున్నారు చిత్ర యూనిట్. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించడం జరిగింది. కాశీ, పోల్లాచి, రాజమండ్రి, న్యూయార్క్, గ్రాండ్ కెన్యాన్, న్యూజెర్సీ ప్రాంతాల్లో ఈ చిత్ర షూటింగ్ జరుపుకుంది.
కంప్లీట్ డిఫరెంట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా తెరకెక్కబోతోంది. ఆర్ధర్ ఎ.విల్సన్ సినిమాటోగ్రఫి అందిస్తున్న ఈ సినిమాకు బుర్రా సాయి మాధవ్ మాటలు రాయడం జరిగింది. తమన్ సంగీతం ఈ సినిమాకు మరో అదనపు ఆకర్షణ కానుందని సమాచారం. ఇటీవల విడుదల చేసిన సాక్షం సినిమా టీజర్ తోపాటు సౌందర్య లహరి అనే మొదటి పాటకు విశేషమైన స్పందన లభించింది.