Don't Miss!
- News లేడీ స్కూట్ టీచర్ ను ఎత్తుకెళ్లిన యువకుడు, జాతరకు వెళ్లిన టైమ్ లో ప్లాన్ చేసి, అంతేనా!
- Lifestyle చాణక్య నీతి : పొరపాటున కూడ భార్యకు ఈ 5 విషయాలు అస్సలు చెప్పకూడదు..!
- Sports CSK vs LSG: శతక్కొట్టిన రుతురాజ్ గైక్వాడ్.. చితక్కొట్టిన శివమ్ దూబే!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
ఐశ్వర్య రాయ్ కు ఆడపిల్ల పుడుతుందేమోనని మూర్ఖంగా..
భ్రూణ హత్యలు పెరిగిపోవడానికి అమితాబ్ లాంటి మూర్ఖులే కారణమని ఘాటుగా విమర్శిస్తూ కామెంట్స్ చేసింది భైరవి గోస్వామీ అనే మోడల్. ఐశ్వర్యారాయ్ తల్లికాబోతుందన్న ఈ సమయంలో మరో వివాదం తెరమీదకు వచ్చింది. భేజా ఫ్రై చిత్రంలో నటించిన ఈ అప్ కమింగ్ ఆర్టిస్టు ఇలా ట్విట్టర్ లో అమితాబ్ ని ఆడిపోసుకుంది. వారి ఫ్యామిలీలో హిపోక్రసీ తారాస్థాయికి చేరిందని మండిపడుతోంది. అంతేగాక బచ్చన్లు అడపిల్ల వద్దనుకుని మగసంతానం కోసం ప్రత్యేకంగా బ్యాంకాక్ వెళ్లి మగపిల్లల్ని మాత్రమే పుట్టించే ఐవీఎఫ్ ఇన్స్టిట్యూట్ లో ఐష్ కి వైద్యం చేయిస్తున్నారని ఆరొపిస్తోంది.
వాళ్లకెవరు కావాలో వాళ్లనే పుట్టించుకోవడం వాళ్లిష్టం కానీ ..మీడియాకి మాత్రం ఆడపిల్ల కావాలని కోరుకుంటున్నామని చెప్పడం సిగ్గుచేటని అంటోంది..ఇలాంటివారి వల్లే ఆడపిల్లల్ని పుట్టకముందే చంపేస్తున్నారని..భ్రూణ హత్యలు పెరిగిపోవడానికి ఇటువంటి మూర్ఖులే కారణమని ఘాటుగా విమర్శించింది.అయితే ఆమె తన మీద పరువు నష్టం దావా వంటివి పడకుండా తెలివిగా ఎక్కడా ఐశ్వర్య పేరుగాని,అమితాబ్ పేరు కానీ వాడలేదు.