Don't Miss!
- News సచివాలయ ఉద్యోగులకు ఎన్నికల విధులపై కీలక నిర్ణయం..!!
- Finance Gold Rate: మిసైల్ వేగంతో పెరిగిన పసిడి.. నిన్న పడింది నేడు పుంజుకుంది..
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
- Sports వరుస పరాజయాల వేళ.. ఆర్సీబీ, కోహ్లీ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్
- Technology గూగుల్ మ్యాప్స్ కొత్త ఫీచర్ గురించి తెలుసా.. రోడ్ ట్రిప్ సహా ప్రయాణాల్లో ఆందోళన ఉండదిక...!
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
జూ ఎన్టీఆర్-భానుప్రియ మధ్య మదర్ సెంటిమెంట్
ఊసరవెల్లి సినిమా ఆశించిన ఫలితాలను ఇవ్వక పోవడంతో టాలీవుడ్ ను షేక్ చేసే బ్లాక్ బ్లస్టర్ తో ప్రేక్షకుల ముందుకు రావడానికి ప్రయత్నిస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్. తాజాగా జూనియర్ బోయపాటి దర్శకత్వంలో దమ్ము సినిమా చేస్తున్నాడు. కాల్షీట్స్ సమస్యతో శృతి హాసన్ ఈ చిత్రం నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. ఆమె ప్లేస్ లోకాజల్ పేరు వినిపించినా చివరికి త్రిష కన్ ఫార్మ్ అయినట్లు సమాచారం.అయితే ఈ విషయాన్ని చిత్ర యూనిట్ ఇంకా అధికారికంగా కన్ ఫర్మ్ చేయలేదు. సెకండ్ హీరోయిన్ గా కార్తీక నటిస్తోంది.
ఈ సినిమాలో సీనియర్ నటి భానుప్రియ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు తల్లిగా నటించనుందని తెలుస్తోంది. తెలుగు సినిమాల్లో మదర్ సెంటిమెంట్ కు చాలా ప్రాధాన్యత ఉంది. మదర్ సెంటిమెంట్ తో చాలా సినిమాలు రూపొందాయి కూడా. చత్రపతి సినిమాలో ప్రభాస్-భానుప్రియల మధ్య తల్లీకొడుకుల అనుబంధం చక్కగా పండిన విషయం తెలిసిందే. మరి ఎన్టీఆర్, భానుప్రియల మధ్య తల్లీకొడులకుఅనుబంధాన్ని బోయపాటి శ్రీను ఏ రేంజ్ లో తెరకెక్కిస్తారన్నది వేచి చూడాలి. దమ్ము చిత్రాన్ని అలగ్జాండర్ వల్లభ తెరకెక్కిస్తున్నారు.