For Daily Alerts
Don't Miss!
- News రూ.100 తో ఊరు వదిలాడు.. రూ.200 కోట్లకు అధిపతి
- Sports RCB Playing XI: అతనికి నిరాశే.. సన్రైజర్స్ హైదరాబాద్తో తలపడే ఆర్సీబీ తుది జట్టు ఇదే!
- Lifestyle పురుషుల్లో ఈ లక్షణాలు ఉంటే.. ఖచ్చితంగా డిప్రెషన్కు గురైనట్టే..!
- Automobiles కారులో ఎక్కువ సౌండ్తో మ్యూజిక్ వింటూ వెళ్తున్నారా.. మీ కారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువ.. ఎందుకంటే??
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
వర్మపై బలపడుతున్న కేసు
News
-Staff
By Staff
|
ఈ మేరకు సరైన వివరణ ఇవ్వాల్సిందిగా ఆ అసోసియేషన్ వర్మకి ఓ లేఖ రాసింది. 'సత్య', 'కంపెనీ', 'మస్త్', 'జంగల్' చిత్రాల్ని నిర్మించే సమయంలో ఈ మొత్తం తన నుంచి తీసుకున్నారని భరత్ షా ఫిర్యాదులో పేర్కొన్నారు. వర్మ కార్పొరేషన్ లిమిటెడ్లో మరో రూ.10 కోట్ల విలువ చేసే షేర్లు ఇస్తానని కూడా మాట ఇచ్చి ఇప్పుడేమీ మాట్లాడట్లేదని భరత్ షా ఆరోపిస్తున్నారు. అయితే వర్మ ఈ కొత్త వివాదంపై మీడియా ముందు మాట్లాడటానికి ఇష్టపడటం లేదు.
మరో
ప్రక్క
భరత్
షా
తో
రాజీ
పడటానికి
ప్రయత్నాలు
చేస్తున్నారని
తెలుస్తోంది.
అయితే
భరత్
షా
మాత్రం
అమీ
తుమీ
తేల్చుకుంటానని...మండిపడుతున్నాడని
ముంబయి
పత్రికలు
వెల్లడిస్తున్నాయి.
ప్రస్తుతం
వర్మ
ఫూంఖ్
తెలుగు
వెర్షన్
అయిన
రక్ష
సినిమా
ప్రమోషన్
లో
బిజీగా
ఉన్నారు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Story first published: Wednesday, September 10, 2008, 16:50 [IST]
Other articles published on Sep 10, 2008