For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
నందమూరి బాలకృష్ణకు ‘భరతముని’ అవార్డు!
News
oi-Saraswathi N
By Sindhu
|
సినీ రంగంలోని ప్రముఖులను గుర్తించి అవార్డులను ఇవ్వడం గర్వించదగ్గ విషయమని పలువురు వక్తలు అన్నారు. ఈ అవార్డులను ఆదివారం రాత్రి సుందరయ్య కళానియంలో 'భరతముని ఆర్ట్స్ అకాడమీ ఆద్వర్యానా భరతముని 22వ తెలుగు చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవ సభ జరిగింది. దీనికి ఆంధ్రప్రభ సంపాదకుడు పి.విజయబాబు అధ్యక్షత వహించారు.
ఈసందర్భంగా యువరత్న బాలకృష్ణ ఖాతాలో మరో అవార్డు చేరింది. అది కూడా ఆయన ఎంతో ఇష్టపడి చేసిన 'పాండురంగడు" సనిమాకి వచ్చింది. ఆదివారం సాయంత్రం సుందరయ్య విజ్ఝానకేంద్రంలో ఈ భరతముని అవార్డుని బాలకృష్ణ అందుకున్నారు. ఇదే చిత్రానికిగానూ నటి శివపార్వతి, రచయిత సుద్దాల అశోక్ తేజ కూడా ఈ అవార్డులు అందుకున్నారు. ఉత్తమ నటి అవార్డును 'నచ్చావులే" సినిమాకు మాధవీలత అందుకుంది. ఇంకా పలువురు సినీ కళాకారులకు భరతముని అవార్డును ఈ సంస్థ ప్రదానం చేసింది.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: బాలకృష్ణ భరతముని అవార్డు పాండురంగడు సుందరయ్య కళానియం శివపార్వతి నచ్చావులే మాధవీలత balakrishna bharatamuni award pandurangadu sundaraiah kala nidhi sivaparvathi nachavule madhavi latha
Story first published: Friday, November 13, 2009, 12:29 [IST]
Other articles published on Nov 13, 2009