విభజన వల్ల సినీ పరిశ్రమకు నష్టం లేదు

కాగా...ఇటీవల ఇంటర్వ్యూలో తెలుగు సినిమా పరిశ్రమ గురించి సురేష్ బాబు మాట్లాడుతూ 'చిత్ర పరిశ్రమ హైదరాబాద్ ను వీడుతుందా అని అందరూ అడుగుతున్నారు. ఎక్కడ రాయితీలు, సబ్సిడీలు ఇస్తే అక్కడకు పరిశ్రమ వెళ్లి తీరుతుంది. అది విశాఖపట్నమా లేక విజయవాడా అనేది మరో ఐదేళ్లలో తేలిపోతుందన్నారు.
ఛాంబర్ గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. చెన్నై నుంచి వచ్చి చిత్రీకరణలు ప్రారంభించినప్పుడు ఇక్కడ ఛాంబర్ లేదు. ఛాంబర్ అనేది కేవలం ప్రభుత్వానికి పరిశ్రమకు మధ్య వారధి మాత్రమే. ప్రధాన కేంద్రంలో ఛాంబర్ ఉంచి.. మనకు అనువైన ప్రదేశాల్లో చిత్రీకరణ జరపొచ్చు. అది ఆదిలాబాద్ కావొచ్చు.... రాజమండ్రి కావచ్చు' అని తెలిపారు.


Click it and Unblock the Notifications











