Don't Miss!
- News Lok Sabha Election 2024 Phase2 Polling LIVE: రెండో దశ పోలింగ్కు సర్వం సిద్ధం..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Sports RCB: నా గుండె బద్దలైంది- డివిలియర్స్
- Technology యూట్యూబ్కు పోటీగా TV యాప్.. ఫీచర్లు, అల్గారిథమ్ పైన X సీఈవో ఏమన్నారంటే.. ?
- Lifestyle టాక్సిక్ రిలేషన్షిప్లో ఉన్నారనడానికి ఇవే సంకేతాలు.. ?
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
బీజేపీ ఎంపీ చింతామణి మాలవీయ...ఓ సైకో!
Recommended Video
నిర్మాత,తెలంగాణా ఫిల్మ్ ఛాంబర్ సెక్రెటరి సాయి వెంకట్ మాట్లాడుతూ ఏంపీ చింతామణి మాలవీయ ''పద్మావతి'' సినిమా విషయంలో మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన మాటలను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఓ బాధ్యత గల పదవిలో ఉన్నారు. మోదీ ప్రభుత్వంలో ఉండి ఇలా మహిళలను కించపరిచే విధంగా మాట్లాడటం చాలా తప్పు.
సినిమా గురించి మాట్లాడేటప్పుడు సినిమా గురించే మాట్లాడాలి కానీ సినీ పరిశ్రమ మొత్తాన్ని తిట్టడం ఏంటో అర్ధం కావట్లేదు ఇతని మాటలు ఫేస్బుక్ లో కూడా వున్నాయి. అతని వీడియోస్ కూడా మా దగ్గర వున్నాయి.
ఇతని మాటలు వింటుంటే 'సైకో' లా కనిపిస్తున్నాడు. ఆడవాళ్ళకు గౌరవమివ్వకుండా కొంచెం కూడా బాధ్యతలేకుండా మాట్లాడుతున్నాడు ఇతడు ఒక 'టెర్రరిస్ట్'.. ఇలాంటి వాణ్ణి ఊరికే వదిలి పెట్టె పరిస్థితి లేదు అన్నారు.
ఎంపీ వ్యాఖ్యలను అమిత్ షా, 'మోదీ' దృష్టికి తీసుకెళ్తాం. ఈ విషయమై ఏం.పి.చింతామణి మాల్య బేషరత్తుగా క్షమాపణలు చెప్పాలి లేదంటే డిల్లీలో నిరాహార దీక్షలు చేస్తాం ఇలాంటి వాడు వెంటనే రాజీనామా చెయ్యాలి లేదంటే ఈ విషయాన్నీ నేషనల్ మీడియాలో పెడతాం అని ధ్వజమెత్తారు.