Don't Miss!
- News టీడీపీలో ప్రకంపనలు..పార్టీకి గుడ్ బై చెబుతున్న నేతలు
- Sports Gautam Gambhir: నిద్రలో కూడా ఆర్సీబీనే కలవరిస్తా..! వీడియో
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Automobiles భారత్లో లాంచ్ అయిన సుజుకి కొత్త బైక్ ఇదే.. ధర ఎంతో తెలుసా?
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
బీజేపీ ఎంపీ చింతామణి మాలవీయ...ఓ సైకో!
Recommended Video
నిర్మాత,తెలంగాణా ఫిల్మ్ ఛాంబర్ సెక్రెటరి సాయి వెంకట్ మాట్లాడుతూ ఏంపీ చింతామణి మాలవీయ ''పద్మావతి'' సినిమా విషయంలో మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన మాటలను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఓ బాధ్యత గల పదవిలో ఉన్నారు. మోదీ ప్రభుత్వంలో ఉండి ఇలా మహిళలను కించపరిచే విధంగా మాట్లాడటం చాలా తప్పు.
సినిమా గురించి మాట్లాడేటప్పుడు సినిమా గురించే మాట్లాడాలి కానీ సినీ పరిశ్రమ మొత్తాన్ని తిట్టడం ఏంటో అర్ధం కావట్లేదు ఇతని మాటలు ఫేస్బుక్ లో కూడా వున్నాయి. అతని వీడియోస్ కూడా మా దగ్గర వున్నాయి.
ఇతని మాటలు వింటుంటే 'సైకో' లా కనిపిస్తున్నాడు. ఆడవాళ్ళకు గౌరవమివ్వకుండా కొంచెం కూడా బాధ్యతలేకుండా మాట్లాడుతున్నాడు ఇతడు ఒక 'టెర్రరిస్ట్'.. ఇలాంటి వాణ్ణి ఊరికే వదిలి పెట్టె పరిస్థితి లేదు అన్నారు.
ఎంపీ వ్యాఖ్యలను అమిత్ షా, 'మోదీ' దృష్టికి తీసుకెళ్తాం. ఈ విషయమై ఏం.పి.చింతామణి మాల్య బేషరత్తుగా క్షమాపణలు చెప్పాలి లేదంటే డిల్లీలో నిరాహార దీక్షలు చేస్తాం ఇలాంటి వాడు వెంటనే రాజీనామా చెయ్యాలి లేదంటే ఈ విషయాన్నీ నేషనల్ మీడియాలో పెడతాం అని ధ్వజమెత్తారు.