Don't Miss!
- Technology Vivo V30e ఇండియా లాంచ్ తేదీ వివరాలు! లీక్ అయిన ధర, స్పెసిఫికేషన్లు
- News టీడీపీ అభ్యర్దుల మార్పు, ఎవరెక్కడ - రఘురామ పై తాజా నిర్ణయం..!!
- Automobiles కేవలం రూ. 8,999లకే డ్యాష్క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
స్పీడ్ పెంచిన బెల్లంకొండ శ్రీను.. రజనీకాంత్ హీరోయిన్తో రొమాన్స్!
Recommended Video
సాక్ష్యంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తన తదుపరి చిత్రంపై కన్నేశాడు. తన నెక్ట్స్ మూవీని కొత్త దర్శకుడు శ్రీనివాస్తో చేయనున్నట్టు సినీవర్గాలు వెల్లడిస్తున్నాయి. వంశధార క్రియేషన్స్ బ్యానర్పై నవీన్ శొంటినేని (నాని) ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. కాజల్ ఈ సినిమాలో ఫస్ట్ హీరోయిన్ గా నటిస్తోన్న విషయం తెలిసిందే. కాజల్ తో పాటు మరో హీరోయిన్ ఈ సినిమాలో నటిస్తోంది.
ఈ చిత్రంలో నటించబోయే సెకండ్ హీరోయిన్ కు సంబంధించి క్యాథరిన్, ఇషా రెబ్బా పేర్లు వినిపించాయి. కాని తాజా సమాచారం మేరకు ఈ మూవీలో బాలివుడ్ హీరోయిన్ అమీ జాక్షన్ నటిస్తున్నట్లు సమాచారం. ఈ హీరోయిన్ అయితే బాగుంటుందని భావించిన చిత్ర యూనిట్ ఆమెను ఖరారు చేసినట్లు సమాచారం. త్వరలో ఈ హీరోయిన్ పేరు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
థ్రిల్లర్గా తెరకెక్కనున్న ఈ చిత్రం కోసం దర్శకుడు శ్రీనివాస్ అద్భుతమైన కథను సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. అబ్బూరి రవి మాటలు రాస్తున్న ఈ సినిమాకు ఛోటా కె నాయుడు సినిమాటోగ్రఫి, ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేష్ ఈ మూవీలో విలన్గా నటిస్తున్నాడు.