For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- Lifestyle పురుషుల్లో ఈ లక్షణాలు ఉంటే.. ఖచ్చితంగా డిప్రెషన్కు గురైనట్టే..!
- Automobiles కారులో ఎక్కువ సౌండ్తో మ్యూజిక్ వింటూ వెళ్తున్నారా.. మీ కారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువ.. ఎందుకంటే??
- News మండుటెండల్లో నారాయణ విద్యాసంస్థల సిబ్బందికి ఎన్నికల కష్టం!!
- Sports T20 వరల్డ్ కప్కు భారత తుదిజట్టు ఇదే - సెహ్వాగ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
ఫేక్ ఎక్కౌంట్ తో మిస్ లీడ్ చేస్తున్నారు....బోయపాటి శ్రీను
News
oi-Surya Prakash Josyula
By Srikanya
|
సింహా చిత్రం ఘన విజయంతో హాట్ డైరక్టర్ గా మారిన బోయపాటి శ్రీను కి తాజాగా ఓ కొత్త తలనొప్పి పట్టుకుంది. అది ట్విట్టర్ ద్వారానని బోయపాటి మీడియా వద్ద వాపోయారు. తన పేరుతో ట్విట్టర్ లో ఓ ఫేక్ ఎక్కౌంట్ క్రియేట్ చేసి తమ ఇష్టం వచ్చిన న్యూస్ లను పెడుతున్నారని, దాన్ని ఆపుచేయాలని, అలాగే తనకు ఏ విధమైన సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ తో సంభంధం లేదని, ఇంటర్నెట్ లో తానూ ఏమీ రాయనని వెల్లడించారు. అలాగే తాను ఎన్టీఆర్ తో చేస్తున్న సినిమాలో అనూష్కని హీరోయిన్ గా పెడ్తున్నట్లు తన పేరు మీద ఉన్న ట్విట్టర్ లో రాసారని,అది నిజం కాదని, తాను ఏదైనా జనాలకి చెప్పవలసి వస్తే మాధ్యమంగా మీడియానే ఎంచుకుంటానని స్పష్టం చేసారు. ఇక గతంలో దిల్ రాజు కూడా ఇలాంటి సమస్యనే ఎదుర్కొని మీడియా ముందుకు వచ్చి చెప్పారు. ఆ మధ్య త్రిషకు కూడూ ఇలాంటి ఫేక్ ఎక్కౌంట్ సమస్య ఎదురైన సంగతి గుర్తుండే ఉంటుంది.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: బోయపాటి శ్రీను సింహా బాలకృష్ణ భద్ర తులసి నమిత boyapati srinu simha balakrishna namitha badra
Story first published: Friday, October 8, 2010, 15:10 [IST]
Other articles published on Oct 8, 2010