దర్శకుడు పూరి జగన్నాథ్ భార్యపై కేసు నమోదు
హైదరాబాద్: టాలీవుడ్ దర్శకుడు పూరి జగన్నాథ్ భార్య లావణ్యపై హైదరాబాద్ సీసీఎస్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. లిటికేషన్లో ఉన్న రూ. 5 కోట్ల విలువైన భూమిని ఇతరులకు అమ్మారనే ఫిర్యాదుతో ఆమెపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. అయితే బిల్డర్ చేతిలో తాము మోస పోయామని పూరి జగన్నాథ్ ఫిర్యాదు చేయడం గమనార్హం. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.



Click it and Unblock the Notifications











