For Daily Alerts
Don't Miss!
- News UN On Arvind Kejriwal: కేజ్రివాల్ అరెస్టుపై స్పందించిన ఐరాస-భారత్ కు కీలక సూచన..!
- Sports ఖమ్మం క్లాసెన్..మెదక్ మార్క్రమ్: క్రియేటివిటీ కొట్టేవాడే లేడు భయ్యా
- Lifestyle Lok Sabha Election 2024:మరో 3 నెలల్లో పట్టాభిషేకం ఎవరికి? జ్యోతిష్యం ఏ పార్టీకి స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తోంది
- Automobiles కూతురిపై ప్రేమ - కోట్ల రూపాయల కారు గిఫ్ట్ ఇచ్చిన తండ్రి వీడియో
- Finance Essential Medicines: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న అవసరమైన ఔషధాల ధరలు..
- Technology రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
టిక్కెట్ రేట్ పెంచటంపై కేస్
News
oi-Staff
By Staff
|
బాల్కనీ శ్రేణి సినిమా టికెట్ల ధరను పెంచుతూ ప్రభుత్వం జారీచేసిన 369 జీవోను రద్దుచేయాలని కోరుతూ హైకోర్టులో సోమవారం ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. దీనిని హైదరాబాద్లోని సినిమా ప్రేక్షకుల వినియోగదారుల సంఘం కార్యదర్శి ఎం.వేణుగోపాలరావు దాఖలు చేశారు. జీవో 175 ప్రకారం ప్రభుత్వం సినీ పరిశ్రమకు ఎన్నో రాయితీలు కల్పించిందని, పన్నులు బాగా తగ్గించిందని, దాని ద్వారా ప్రయోజనం పొందుతున్న పరిశ్రమ 30 శాతం ధరలు తగ్గించాల్సింది పోయి పెంచడమేమిటని రిట్లో ప్రశ్నించారు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: movies telugu ticket price hyderabad venugopalrao high court సినిమా టికెట్ల వేణుగోపాలరావు హైదరాబాద్
Story first published: Tuesday, January 20, 2009, 12:41 [IST]
Other articles published on Jan 20, 2009