Don't Miss!
- News హరిరామ జోగయ్య యూటర్న్-పవన్ తో పాటు కూటమికీ భారీ ఊరట..!
- Technology Google సర్కిల్ టు సెర్చ్ ఫీచర్ ఇతర ఫోన్లకు కూడా వస్తోంది! ఫోన్ల లిస్ట్ ఇదే!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Sports రసెల్కు భయపడి ఆ బౌలర్పై వేటు..KKRతో ఆడే RCB తుది జట్టు ఇదే!
- Automobiles సమ్మర్లో కార్లలో వీటిని అస్సలు ఉంచొద్దు.. లేదంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
- Lifestyle నోరూరించే పచ్చి మామిడికాయ గొజ్జు మామిడికాయ కర్రీ వేడివేడి అన్నంతో తింటుంటే ఆహా అనాల్సిందే..
దాడి కేసు: పరారీలో రామానాయుడు మనవడు
ఈ సంఘటనపై ఆరా తీయగా..... రవితేజ అనే ఇంజనీర్కు, అభిరాంకు మధ్య కొంత కాలంగా గొడవలు ఉన్నాయని, ఈ నేపథ్యంలో అభిరాం అతనిపై దాడి చేసినట్లు తెలుస్తోంది. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసారు. పోలీసులు తనను అరెస్టు చేస్తారనే భయంతో అభిరాం ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.
అభిరాం దాడి చేయడంతో ఇంజనీర్ రవితేజ తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతని కోసం గాలింపు చేపట్టారు. ఈ సంఘటనపై ఇప్పటి వరకు రామానాయుడు కుటుంబం నుంచి ఎవరూ స్పందించలేదు. త్వరలో ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియనున్నాయి.
అభిరాంను త్వరలో తెలుగు సినిమా పరిశ్రమకు హీరోగా పరిచయం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ తరుణంలో అభిరాంపై దాడి కేసు నమోదవ్వడం సర్వత్రా చర్చనీయాంశం అయింది. ప్రస్తుతం అభిరాం నటనతో పాటు సినీమాకు సంబంధించిన ఇతర రంగాల్లో శిక్షణ తీసుకుంటున్నాడు.