Don't Miss!
- Technology రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- News మైండ్ బ్లాక్, డీసీఎం తమ్ముడి ఆస్తుల విలువ..? తల్లి, అన్న దగ్గర అప్పులు చేసిన సిట్టింగ్ ఎంపీ!
- Finance CRAMC IPO: త్వరలో కెనరా రోబెకో అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఐపీఓ..!
- Sports హేటర్స్ ఎంతకు తెగించారు: చివరికి హార్దిక్ పాండ్యా వైఫ్ను కూడా
- Automobiles ప్రపంచంలోనే 'ది బెస్ట్ కారు' ఇదే.. 29 దేశాల నుంచి 100 మంది ఆటో మొబైల్ జర్నలిస్ట్లు ఎంపిక చేసిన కారు ఏదంటే??
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
పుంగి భజాయించిన చార్మి, అఖిల్ వీరబాదుడు (ఫోటోలు)
దుబాయ్లో ఇటీవల ప్రారంభమైన సినీ తారల క్రికెట్ టోర్నీ 'సెలబ్రిటీ క్రికెట్ లీగ్-4' ఫుల్ జోష్తో సందడి సందడిగా సాగుతోంది. తెలుగు వారియర్స్, ముంబై హీరోస్ మధ్య శనివారం జరిగిన మ్యాచ్లో విజయం సాధించిన తెలుగు వారియర్స్.....ఈ టోర్నీలో బోణి కొట్టి పాయింట్ల ఖాతాను తెరిచింది.
టాస్ గెలిచిన తెలుగు వారియర్స్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నారు. దీంతో బ్యాటింగుకు దిగిన సునీల్ శెట్టి నేతృత్వంలోని ముంబై హీరోస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది. తెలుగు వారియర్స్ బౌలర్ద ధాటికి ఓపెనర్లతో పాటు మొదటి అరడజను మంది బ్యాట్స్మెన్స్ పెద్దగా పరుగులేమీ చేయకుండా చేతులెత్తేసారు. అయితే దర్శకుడు అపూర్వ లఖియా 30 బంతుల్లో 69 పరుగులు చేసి జట్టును గట్టెక్కించాడు. తెలుగు బౌలర్లు రఘు 3, నందకిషోర్ 3, సచిన్ జోషి 2 వికెట్లు తీసారు.
128 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన తెలుగు వారియర్స్ 4 వికెట్ల నష్టానికి 18 ఓవర్లలోనే టార్గెట్ చేధించింది. ఓపెనర్లు ప్రిన్స్ 25, సుధీర్ బాబు 16 పరుగులు చేయగా, ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రఘు పరుగులేమీ చేయకుండా రనౌట్ అయ్యాడు. సచిన్ జోషి 22, ఆదర్శ్ 33, అఖిల్ 28 పరుగులతో రాణించారు. స్లైడ్షోలో మ్యాచుకు సంబంధించి పోటోలు, వివరాలు....
టాస్...
తెలుగు
వారియర్స్,
ముంబై
హీరోస్
జట్ల
మధ్య
టాస్
వేస్తున్న
దృశ్యం.
టాస్
గెలిచిన
తెలుగు
వారియర్స్
తొలుత
ఫీల్డింగ్
ఎంచుకున్నారు.
బ్యాటింగులో దుమ్ము రేపారు
తెలుగు
వారియర్స్
జట్టు
సభ్యులు
అక్కినేని
అకిల్,
ఆదర్శ్
బ్యాటింగులో
దుమ్ము
రేపారు.
బాల్ను
వీరబాదుడు
బాదుతూ
పరుగులు
చేసారు.
మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్
ముంబై
హీరోస్
జట్టు
ఓపెనర్లతో
సహా
3
వికెట్లు
పడగొట్టి
తెలుగు
వారియర్స్
జట్టు
విజయంలో
కీలక
పాత్ర
పోషించిన
రఘుకు
మ్యాన్
ఆఫ్
ది
మ్యాచ్
అవార్డు
దక్కింది.
పుంగి భజాయిస్తున్న చార్మి
తెలుగు
వారియర్స్
జట్టుకు
పరుగులు
చేస్తూ
హుషారెత్తిస్తుంటే....ఇలా
పుంగి
భజాయిస్తూ
చార్మి
సందడి
చేసింది.
సల్మాన్ ఖాన్
తెలుగువారియర్స్,
ముంబై
హీరోస్
మ్యాచ్
వీక్షిస్తున్న
బాలీవుడ్
స్టార్
సల్మాన్
ఖాన్.
యాంకర్ సుమ
తెలుగు
టీవీ
యాంకర్
సుమ...సిసిఎల్
టోర్నీలోనూ
మైక్
చేతపట్టుకుని
తన
టాలెంటు
చూపింది.
ఆనంద తాండవం
తెలుగు
వారియర్స్
జట్టు
సభ్యులు
విజయ
సాధించడంతో
ఆనదంతో
తాండవిస్తున్న
హీరోయిన్
చార్మి.
సన్నీ లియోన్
హీరోయిన్
సన్నీ
లియోన్....సచిన్
జోషికి
సంబంధించిన
XXX
ఎనర్జీ
డ్రింకును
ప్రమోట్
చేస్తూ
స్టేడియంలో
సందడి
చేసింది.
చీర్ లీడర్స్
మధ్య
మధ్యలో
చీర్
లీడర్స్
చేసే
సందడి
సెలబ్రిటీ
క్రిరెట్
లీగ్లో
ప్రత్యేక
ఆకర్షణగా
నిలిచింది.