For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
బాలకృష్ణ అయ్యారు నెక్ట్స్ టార్గెట్ మహేషే
News
oi-Surya Prakash Josyula
By Srikanya
|
బాలకృష్ణ సినిమాకు తాను ఎప్పటినుంచో సంగీతం అందిద్దామనుకున్న కోరిక 'సింహా' తో తీరిందని, ఇప్పుడు తన లక్ష్యం మహేష్ చిత్రానికి సంగీతం అందించమేనంటున్నారు చక్రి. లేటెస్ట్ గా అతను సంగీతం అందించిన 'గోలీమార్' సినిమా ఎలా ఉన్నా సంగీతపరంగా మంచి టాక్ తెచ్చుకుంది. ఇక ప్రస్తుతం చక్రి...సిద్దార్ధ హీరోగా రెడీ అవుతున్న 'బావ' చిత్రానికి, వంశీ రూపొందిస్తున్న కామిడీ 'సరదాగా కాసేపు' కి సంగీతం అందిస్తున్నాడు. ఇక చక్రి కోరిక తీరి అతను మహేష్ చిత్రానికి సంగీతం అందించాలని కోరుకుందాం.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: చక్రి మహేష్ బాబు బాలకృష్ణ సింహా వంశీ బావ సరదాగా కాసేపు గోలీమార్ chakri balakrishna simha vamsi bava siddharth
Story first published: Wednesday, June 16, 2010, 13:47 [IST]
Other articles published on Jun 16, 2010