Don't Miss!
- News కేశినేని నాని Vs చిన్ని వార్ లో షర్మిల కొత్త ట్విస్ట్..!!
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Sports సూపర్మ్యాన్ స్టబ్స్: మెరుపు ఫీల్డింగ్తో ఢిల్లీని గెలిపించాడు! Video
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఆ నలుగురు ఫేమ్ చంద్రసిద్దార్ధ,మదన్ మళ్ళీ కలిసి...
రాజేంద్రప్రసాద్ తో ఆ నలుగురు వంటి విలువలు కలిగిన చిత్రం రూపొందించిన దర్శకుడు చంద్ర సిద్దార్ద, రచయిత మదన్ మళ్ళీ కలిసి ఓ చిత్రం రూపొందించటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆ చిత్రం టైటిల్ ..ఈ పాట కోరినవారు గంభీరరావు పేట గంగపుత్ర కాలనీ నుంచి రామ జోత్స, రవి, కిరణ్, చందు మొదలైనవారు.పెద్దగా కనపుడుతున్న ఈ టైటిల్ మంచి ఫీల్ కలిగిస్తుందని భావిస్తున్నారు. ఇక ఆ నలుగురు అనంతరం చంద్రసిద్దార్ధ ..మదన్ లేకుండా అందరి బంధువయా, ఇదీ సంగతి వంటి చిత్రాలు రూపొందించారు కానీ అవేమీ భాక్సాఫీస్ వద్ద నిలబడలేదు. అలాగే ఆ నలుగురు అనంతరం మదన్ దర్శకుడుగా మారి పెళ్ళయిన కొత్తలో చిత్రం తో హిట్ కొట్టారు.ఆ సినిమా తర్వాత ప్రవరాఖ్యుడు చిత్రంతో మళ్ళీ మొదటికి వచ్చారు. దాంతో తమ కాంబినేషన్ తో తిరిగి ఇద్దరూ నిలబడాలని ప్రయత్నం చేయాలని ప్లాన్ చేస్తున్నారు.ఇంకా నటీనటులు, సాంకేతిక నిపుణులు ఎంపిక కానీ ఈ చిత్రం మళ్ళీ ఆనలుగురు వంటి హిట్ కావాలని కోరుకుందాం.