Don't Miss!
- Finance Iran-Israel War: స్టాక్ మార్కెట్లపై ఇరాన్-ఇజ్రాయెల్ వార్ ప్రభావం ఇదే..!! జాగ్రత్త..
- News కాంగ్రెస్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే: రేవంత్తో భేటీ: గ్రేటర్ హైదరాబాద్లో భారీ షాక్
- Lifestyle డిఫరెంట్ స్టైల్ లో నోనూరించే మటన్ రోస్ట్
- Technology ఆంధ్రప్రదేశ్ లో 7.9 మిలియన్ల 5G యూజర్ లతో, Airtel మరో రికార్డు! 5G విస్తరణ వివరాలు
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
- Sports వరుస పరాజయాల వేళ.. ఆర్సీబీ, కోహ్లీ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ఆ నలుగురు ఫేమ్ చంద్రసిద్దార్ధ,మదన్ మళ్ళీ కలిసి...
రాజేంద్రప్రసాద్ తో ఆ నలుగురు వంటి విలువలు కలిగిన చిత్రం రూపొందించిన దర్శకుడు చంద్ర సిద్దార్ద, రచయిత మదన్ మళ్ళీ కలిసి ఓ చిత్రం రూపొందించటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆ చిత్రం టైటిల్ ..ఈ పాట కోరినవారు గంభీరరావు పేట గంగపుత్ర కాలనీ నుంచి రామ జోత్స, రవి, కిరణ్, చందు మొదలైనవారు.పెద్దగా కనపుడుతున్న ఈ టైటిల్ మంచి ఫీల్ కలిగిస్తుందని భావిస్తున్నారు. ఇక ఆ నలుగురు అనంతరం చంద్రసిద్దార్ధ ..మదన్ లేకుండా అందరి బంధువయా, ఇదీ సంగతి వంటి చిత్రాలు రూపొందించారు కానీ అవేమీ భాక్సాఫీస్ వద్ద నిలబడలేదు. అలాగే ఆ నలుగురు అనంతరం మదన్ దర్శకుడుగా మారి పెళ్ళయిన కొత్తలో చిత్రం తో హిట్ కొట్టారు.ఆ సినిమా తర్వాత ప్రవరాఖ్యుడు చిత్రంతో మళ్ళీ మొదటికి వచ్చారు. దాంతో తమ కాంబినేషన్ తో తిరిగి ఇద్దరూ నిలబడాలని ప్రయత్నం చేయాలని ప్లాన్ చేస్తున్నారు.ఇంకా నటీనటులు, సాంకేతిక నిపుణులు ఎంపిక కానీ ఈ చిత్రం మళ్ళీ ఆనలుగురు వంటి హిట్ కావాలని కోరుకుందాం.