For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News ఈ ఒక్కటి ఇంట్లో ఉంటే డబ్బు ఆటోమేటిక్ గా వస్తుంది
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ఎన్టీఆర్ చేతబడి వారి పనే
News
oi-Staff
By Staff
|
ఈ సందర్బంగా మాట్లాడుతూ తమ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించిన పథకాలన్నింటినీ చంద్రబాబు మరో సారి చెప్పుకొచ్చారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలను విసురతూ..కాంగ్రెస్ నాయకులు క్షుద్రోపాసకులని, అవినీతిపరులని, చేతకాని దద్దమ్మలని విరుచుకుపడ్డారు. ఇక చిరంజీవిపై 'ప్రజారాజ్యం నాయకుడు చిరంజీవి ఎన్నికల తరువాత అటు సినిమాలకు, ఇటు రాజకీయాలకు కొరగాకుండా పోతారు. మేమిచ్చే కలర్ టివిలో వచ్చే సినిమాల్లో మాత్రమే ఇంకముందు చిరంజీవి కనిపిస్తారు' అని ఎద్దేవా చేసారు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: chandrababu tdp congress ysr jr ntr kerala east godavari chiranjeevi ప్రజారాజ్యం కాంగ్రెస్ ఎవ్టీఆర్ కేరళ
Story first published: Thursday, April 16, 2009, 17:44 [IST]
Other articles published on Apr 16, 2009