Don't Miss!
- Automobiles కారులో ఎక్కువ సౌండ్తో మ్యూజిక్ వింటూ వెళ్తున్నారా.. మీ కారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువ.. ఎందుకంటే??
- News మండుటెండల్లో నారాయణ విద్యాసంస్థల సిబ్బందికి ఎన్నికల కష్టం!!
- Lifestyle రాత్రిపూట అలర్జీలు పెరుగుతున్నాయా? ఈ నియమాలు పాటిస్తే నిద్ర తేలికగా వస్తుంది
- Sports T20 వరల్డ్ కప్కు భారత తుదిజట్టు ఇదే - సెహ్వాగ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
ముప్పుతిప్పలు పెట్టిన చార్మీ
యువ
నిర్మాతలు
రవి
ప్రకాష్,
కళ్యాణ్
రామ్
లు
మంత్ర
సినిమాకు
నిర్మాతలుగా
వ్యవహరించారు.
చార్మీతో
ఒప్పందం
కుదుర్చుకున్నారు.
అయితే
సినిమా
నిర్మాణం
సగం
పూర్తి
కాగానే
వారు
ఆర్థిక
ఇబ్బందులలో
పడ్డారు.
ఎట్టకేలకు
సినిమాను
పూర్తి
చేసి
విడుదల
చేశారు.
ఇక్కడే
చార్మీ
ట్విస్ట్
ఇచ్చింది.
సినిమా
విడుదలకు
ముందే
తనతో
కుదుర్చుకున్న
ఒప్పందం
ప్రకారం
డబ్బు
చెల్లించిన
తరువాతే
సినిమా
విడుదల
చేయాలని
డిమాండ్
చేసింది.
రూ.5
లక్షల
బాకీని
చెల్లించాల్సిందేనని
పట్టుపట్టింది.
దీనికి
బెదిరిన
నిర్మాతలు
చార్మీ
మేనేజర్
శ్రీనివాస్
ను
కలుసుకున్నారు.
సినిమా
విడుదల
అయిన
తరువాత
వచ్చిన
డబ్బుతో
మిగతా
బాకీ
తీరుస్తామన్నారు.
దీనికి
అంగీకరించకుండా
మంత్ర
సినిమా
మలయాళ
హక్కులు
ఇస్తే
ఒప్పుకుంటామని
శ్రీనివాస్
బదులిచ్చారు.
ఎట్టకేలకు
సినిమా
విడుదల
అయింది.
సినిమా
ఘనవిజయం
సాధించడంతో
నిర్మాతలు
ఊపిరి
పీల్చుకున్నారు.
సినిమా
ప్రమోషన్
టూర్,
సక్సెస్
మీట్
కోసం
నిర్మాతలు
మరోమారు
చార్మీ
వద్దకు
వెళ్లారు.
మరోమారు
మరో
షరతు
విధించింది.
అదేమంటే
తాను
పాల్గొనే
ప్రెస్
మీట్
కు
హీరో
శివాజీని
కానీ
మరొకరిని
కానీ
పిలవవద్దని
కరాఖండిగా
చెప్పింది.
అంతేనా
మంత్ర
సినిమా
తమిళ
హక్కులను
అమ్మారని
తెలిసి
ఆగ్రహం
చెందింది.
తాను
తీసుకునేదాన్ని
కదా
అని
క్లాస్
పీకింది.