Don't Miss!
- News కడపలో వైఎస్ షర్మిలకు ప్లస్ గా వైఎస్ వివేకా సతీమణి సౌభాగ్యమ్మ లేఖాస్త్రం!!
- Finance Gold Price: షాకిస్తున్న బంగారం ధర.. తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరిగిన గోల్డ్ ప్రైస్..
- Automobiles వెనుక నుంచి ఢీ కొట్టిన ట్రక్.. ప్రమాదానికి గురైన Hyundai Exter - వీడియో
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Technology కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను విడుదల చేసిన జియో సినిమా... యాడ్ ఫ్రీ, 4K కంటెంట్ సహా అనేక ప్రయోజనాలు..!
- Lifestyle బీట్రూట్ జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా..? వారంపాటు తాగితే ఎలాంటి ఫలితముంటుందంటే..?
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఛార్మి తొలిసారిగా గెస్ట్ రోల్ లో
ఈ విషయమై ఛార్మి మాట్లాడుతూ.. " ఇప్పటివరకూ నేను ఏ సినిమాలోనూ గెస్ట్ రోల్ చేయలేదు. భవిష్యత్ లోనూ చేస్తాననుకోవటం లేదు. అయితే ఈ చిత్రం చేయటానికి కారణం తమ పాత్రతో నన్ను కన్వీన్స్ చేయటమే. కనిపించేది కొద్ది సేపే కానీ..చతాలా ఎనర్జీగా ఉంటుంది. సినిమాకు నా పాత్ర ఓ ప్రత్యేకంగా నిలుస్తుందని భావిస్తున్నాను ." అంది.
వరుణ్సందేశ్-నిషా అగర్వాల్ జంటగా నటించిన సినిమా 'సరదాగా అమ్మాయితో'. పి.భానుశంకర్ దర్శకుడు. లక్ష్మీరాజ్యం సమర్పణలో పత్తికొండ కుమారస్వామి నిర్మిస్తున్నారు. రవివర్మ సంగీతం అందించిన ఆడియో మార్కెట్లోకి రీసింగ్ రిలీజై మంచి క్రేజ్ తెచ్చుకుంది.
దర్శకుడు మాట్లాడుతూ-''బడ్జెట్, లాభం, హీరో కాల్షీట్స్..ఇవేవీ అడగకుండా..నిర్మాత కథ విని అవకాశమిచ్చారు. అంతేకాదు...కొత్తవాళ్లకి ఛాన్సిచ్చారు.రవివర్మ చక్కని సంగీతం అందించారు. వరుణ్-నిషా.. మళ్లీ పనిచేయాలనిపించేంత సౌకర్యాన్నిచ్చారు. విజయం సాధిస్తాం'' అన్నారు. ఏమైంది ఈవేళ తర్వాత నిషాతో కలిసి నటిస్తున్నానని వరుణ్సందేశ్ తెలిపారు.