Don't Miss!
- Technology రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- News మైండ్ బ్లాక్, డీసీఎం తమ్ముడి ఆస్తుల విలువ..? తల్లి, అన్న దగ్గర అప్పులు చేసిన సిట్టింగ్ ఎంపీ!
- Finance CRAMC IPO: త్వరలో కెనరా రోబెకో అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఐపీఓ..!
- Sports హేటర్స్ ఎంతకు తెగించారు: చివరికి హార్దిక్ పాండ్యా వైఫ్ను కూడా
- Automobiles ప్రపంచంలోనే 'ది బెస్ట్ కారు' ఇదే.. 29 దేశాల నుంచి 100 మంది ఆటో మొబైల్ జర్నలిస్ట్లు ఎంపిక చేసిన కారు ఏదంటే??
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ఇదీ మెగాస్టార్ చిరంజీవి చరిత్ర, మీకు తెలియని విషయాలెన్నో... (రేర్ ఫోటోలతో)
హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు నేడు పండగ రోజు. తెలుగు రాష్ట్రాల్లో అభిమానులంతా మెగాస్టార్ పుట్టినరోజు వేడుకల్లో మునిగి పోయారు. 1955, ఆగస్టు 22న చిరంజీవి నేడు 61వ పుట్టినరోజు వేడుక జరుపుకుంటున్నారు. ఆయనకు ముందుగా ఫిల్మీబీట్, వన్ ఇండియా తరుపున పుట్టినరోజు శుభాకాంక్షలు.
చిరంజీవి బాగా నటిస్తాడు, అద్భుతంగా డాన్స్ చేస్తాడు, ఫైట్స్ ఇరగదీస్తాడు అనేది అందరికీ తెలిసిందే. అయితే ఆయన పర్సనల్ అలవాట్లు, హాబీస్... ఆయన గురించి అభిమానులకు, ప్రేక్షకులకు అంతగా తెలియని విషయాల చాలా ఉన్నాయి.
అన్నయ్యకు తమ్ముడు నాగబాబు పుట్టిన రోజు శుభాకాంక్షలు
గతంలో ఆయన పలు ఇంటర్వ్యూల్లో చెప్పిన వివరాల నుండి ఆయనకు సంబంధించిన కొన్ని ప్రత్యేక విషయాలు సేకరించడం జరిగింది. చిరంజీవికి ఇష్టమైన హీరోయిన్ శ్రీదేవి.'నా దృష్టిలో పర్ఫెక్ట్ హీరోయిన్ అంటే ఆమె. అందంతో పాటుగా వృత్తి పట్ల ఎంతో నిబద్ధత ఉన్న వ్యక్తి' అని చిరంజీవి ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
స్లైడ్ షోలో చిరంజీవి ఆయన వ్యక్తి గత జీవితానికి సంబంధించి చెప్పిన మరిన్ని ఆసక్తికరమైన విశేషాలు..
ఇష్టమైన పాట
రుద్రవీణలో
పాటలు
నాకే
కాదు...
మా
ఆవిడ
సురేఖకు
కూడా
చాలా
ఇష్టం.
ఆ
పాటలు
వస్తే
ఎవ్వరం
ఏం
మాట్లాడం.
వింటూ
ఉండిపోతామని
చిరంజీవి
తెలిపారు.
పనులు
అంతకు
ముందు
సినిమాలు,
రాజకీయాల
బిజీలో
పడి
చేయలేకపోయినవన్నీ
గత
రెండేళ్ల
కాలంలో
పూర్తి
చేనని
చిరంజీవి
తెలిపారు.
చేతి రాత
నా
చేతి
రాత
అస్సలు
బావుండదు.
ఎంత
బావుండదంటే-
నేను
రాసిన
దాన్ని
నేనే
మళ్లీ
చదవలేను.
సమయం
దొరికినప్పుడల్లా
చేతి
రాతను
మళ్లీ
ప్రాక్టీసు
చేస్తున్నా
అని
ఆ
మధ్య
ఓ
ఇంటర్వ్యూలో
చెప్పుకొచ్చారు.
పజిల్ గేమ్స్
అబాకస్,
సుడోకు
లాంటి
పజిల్
గేమ్స్
నేర్చుకుంటున్నట్లు,
వీటి
ద్వారా
మెదడు
చురుకుగా
తయారవుతుందని
చిరంజీవి
చెప్పుకొచ్చారు.
హాబీ
నా
హాబీ
ఫొటోగ్రఫి.
నాకు
చిన్నప్పటి
నుంచి
ఫొటోగ్రఫి
అంటే
చాలా
ఇష్టం.
చిన్నప్పుడు
కెమెరాలు
కొనుక్కోలేకపోయా.
సినిమాల్లోకి
వచ్చిన
తర్వాత
నాకు
తెలియకుండానే
అదొక
హాబీగా
మారిపోయింది
అని
చిరంజీవి
తెలిపారు.
కోట్లు పెట్టినా దొరకదు
ఒక
చిత్రం
తీసి
దానిని
ఇరవై,
ముప్ఫై
ఏళ్ల
తర్వాత
మళ్లీ
వారికి
ఇస్తే
కలిగే
ఆనందం
కొన్ని
కోట్ల
రూపాయలు
పెట్టినా
లభించదని
చిరంజీవి
అభిప్రాయ
పడ్డారు.
నచ్చిన దారిలోనే
ఒక
మార్గాన్ని
ఎంచుకొని
ఎన్ని
అవాంతరాలు
వచ్చినా
బెదరకుండా,
ఆ
దారిలో
వెళ్లటమే
నా
విజయానికి
ప్రధాన
కారణమని
చిరంజీవి
తెలిపారు.
అమ్మ, నాన్న
నాన్న
నాకు
హీరో.
కానీ
అమ్మ
దగ్గర
చనువెక్కువ.
నాకు
ఏం
కావాలన్నా
అమ్మ
దగ్గరకు
వెళ్లి
అడిగేవాడిని.
నాన్న
అంటే
తిడతారనే
భయం.
కానీ
నాన్న
తిట్టినప్పుడు
కొన్ని
లాభాలుండేవి.
తిట్టిన
ప్రతి
సారి-
బూట్లు,
బట్టలు
ఏవో
ఒకటి
కొనిపెట్టేవారని
చిరంజీవి
తెలిపారు.
వృత్తి, జీవితం
నా
వ్యక్తిగత
జీవితం
వేరు.
వృత్తి
వేరు.
ఒక
చొక్కా
విప్పి
మరో
చొక్కా
ఎలా
వేసుకుంటామో..
ఇంటి
గడపలోనే
వృత్తికి
సంబంధించిన
విషయాలన్నీ
వదిలేస్తా.
ఇల్లు
వేరే
ప్రపంచం.
దానిలో
ఒత్తిడికి
ప్రవేశం
లేదు
అన్నారు.
అసలు పేరు
చిరంజీవి
గా
ప్రసిద్ధి
చెందినా...
ఆయన
అసలు
పేరు
కొణిదెల
శివశంకర
వరప్రసాద్.
పగోజి
ఆగష్టు
22,
1955
న
పశ్చిమ
గోదావరి
జిల్లా
మొగల్తూరు
లో
కొణిదెల
వెంకట్రావు,అంజనాదేవి
దంపతులకు
ప్రథమ
సంతానంగా
చిరంజీవి
జన్మించాడు.
వివాహం
చిరంజీవి
వివాహం
ప్రసిద్ధ
హాస్య
నటుడు
అల్లు
రామలింగయ్య
కుమార్తె
సురేఖతో
1980లో
జరిగింది.
వారికి
ఇద్దరు
కుమార్తెలు,
ఒక
కుమారుడు.
సోదరులు
చిరంజీవి
సోదరులు
నాగేంద్రబాబు
(సినిమా
నిర్మాత,
నటుడు),
పవన్
కళ్యాణ్
(టాలీవుడ్
స్టార్
హీరో).
బావమరిది
చిరంజీవి
బావ
అల్లు
అరవింద్
ప్రముఖ
సినిమా
నిర్మాత.
చిరంజీవి
మేనల్లుడు
అల్లు
అర్జున్
కూడా
సినిమా
కథానాయకునిగా
తన
సత్తా
చాటుతున్నాడు.
రామ్ చరణ్
చిరంజీవి
కుమారుడు
రామ్
చరణ్
"చిరుత"
ద్వారా
హీరోగా
తెరంగ్రేటం
చేసాడు.
తెలుగులో
స్టార్
హీరోగా
ఎదిగాడు.
ప్రజారాజ్యం
చిరంజీవి
ఒక
రాజకీయ
పార్టీని
కూడా
స్థాపించాడు.దాని
పేరు
ప్రజారాజ్యం.
ఇది
తెలుగుదేశం,
కాంగ్రెస్
పార్టీలకు
మూడో
ప్రత్యామ్నాయంగా
ఏర్పడాలని
ఈ
పార్టీని
స్థాపించడం
జరిగింది.ఆ
తర్వాత
ప్రజారాజ్యం
పార్టీని
కాంగ్రెస్
పార్టీలో
విలీనం
చేసారు.
తెలుగులో సిరీ పరిశ్రమలో
తెలుగు
సినిమా
ఇండస్ట్రీలో
N.T.రామారావు
తరువాత
ఆ
స్థాయిలో
అభిమానించదగ్గ
నటుడు
మెగాస్టార్
చిరంజీవి.
సినిమాల్లోకి
చెన్నై
లోని
ఫిల్మ్
ఇన్స్టిట్యూట్
నుండి
డిప్లొమా
పొందిన
తర్వాత
1978
లో
పునాది
రాళ్లు
సినిమా
చిరంజీవి
నటించిన
మొదటి
సినిమా.
కాని
ప్రాణం
ఖరీదు
ముందుగా
విడుదల
అయ్యింది.
తొలి రెమ్యూనరేషన్
మొదటిసారి
నిర్మాత
జయకృష్ణ
ద్వారా
చిరంజీవికి
ముట్టిన
పారితోషకం
1,116
రూపాయలు.
విలన్ పాత్రలో
మనవూరి
పాండవులు,
మోసగాడు,
రాణీ
కాసుల
రంగమ్మ,
ఇది
కథ
కాదు
వంటి
సినిమాలలో
చిన్న
పాత్రలు,
విలన్
పాత్రలు
పోషించారు
చిరంజీవి.
ఖైదీ
ఎ.కోదండరామి
రెడ్డి
దర్శకత్వంలో
వచ్చిన
ఖైదీ
సినిమాతో
చిరంజీవి
హీరోగా
నిలద్రొక్కుకున్నాడు.
మాస్ ఇమేజ్
ఇంకా
చంటబ్బాయ్,ఛాలెంజ్,
శుభలేఖ
చిత్రాలలో
వివిధ
తరహా
పాత్రలలో
మెప్పించి
మంచి
గుర్తింపు
పొందగా,
గ్యాంగ్
లీడర్
సినిమా
చిరంజీవికి
బలమయిన
మాస్
ఇమేజ్
తెచ్చిపెట్టింది.
1980, 90లలో
రౌడీ
అల్లుడు,
ఘరానా
మొగుడు
వంటి
వినోదాత్మక
చిత్రాలు,
స్వయంకృషి,రుద్రవీణ,ఆపద్భాందవుడు
వంటి
సున్నితమైన
పాత్రలతో
వచ్చిన
సినిమాలు
కూడా
చేశాడు.
చిరంజీవిని ఉన్నత స్థానానికి
1990
దశకం
చివరిలో
వచ్చిన
జగదేక
వీరుడు
అతిలోక
సుందరి,
హిట్లర్,
చూడాలని
వుంది
సినిమాలు
మంచి
విజయాలను
సాధించాయి.
2002లో
వచ్చిన
ఇంద్ర,ఠాగూర్
సినిమాలు
తారా
పధంలో
చిరంజీవిని
అత్యుత్తమ
స్థానానికి
తీసుకు
వెళ్ళింది.
మొదటి
తెలుగు
సినిమా
రంగంలో
చిరంజీవిని
మొదటి
యాక్షన్-డాన్స్
మాస్
హీరోగా
చెప్పుకోవచ్చును.
అంతకు
ముందు
హీరోల
సినిమాలలో
ఈ
అంశాలున్నా
వాటికి
అంత
ప్రాముఖ్యత
ఉండేది
కాదు.
పసివాడి ప్రాణం
పసివాడి
ప్రాణం
చిత్రం
ద్వారా
తెలుగు
తెరపై
మొట్టమొదటి
సారిగా
'బ్రేక్
డ్యాన్స్'
చేసిన
ఘనత
చిరంజీవి
కే
దక్కుతుంది.
దక్షిణాది
హీరోలలొ
డాన్స్
చేయడంలొ
గొప్ప
పేరు
సంపాదించిన
మొదటి
హీరో
చిరంజీవి
మాత్రమే
అని
చెప్పడంలో
సందేహం
లేదు.
ఇతర బాషల్లో
ఇటు
తెలుగులోనే
కాకుండా,
తమిళం,
కన్నడం,
హిందీలలో
కూడా
చిరంజీవి
ప్రసిధ్ధుడు.
కన్నడలో
మంజునాథ,
సిపాయి
(సినిమా)
చిత్రాలు
మొదట
కన్నడంలో
నిర్మించబడినవి.
అక్కడ
విజయవంతమయిన
పిమ్మట
తెలుగులోకి
అనువదించబడినవి.
హిందీలో
గ్యాంగ్
లీడర్
హిందీ
పునర్నిర్మాణం
ఆజ్
కా
గూండారాజ్
లో,
అంకుశం
హిందీ
పునర్నిర్మాణం
ప్రతిబంద్
లో,
దక్షిణాదిన
విజయవంతమయిన
జెంటిల్
మేన్
హిందీ
పునర్నిర్మాణం
ది
జెంటిల్
మేన్
లో
కూడా
కథానాయకుడు
గా
నటించాడు.
ఘరానా
మొగుడు
మలయాళంలోకి
హేయ్
హీరో
గా
అనువదించబడినది.
విదేశాల్లో
పశ్చిమ
ఐరోపా
ఖండం,
ల్యాటిన్
అమెరికా
లలో
సైతం
చిరు
పేరొందాడు.
దొంగ
చిత్రంలో
గోలి
మార్
పాటకి
మైఖేల్
జాక్సన్
రూపొందంచిన
థ్రిల్లర్
ఆల్బం
మూలం.
ఈ
పాటల్లో
చిరు
మరియు
జాక్సన్
నాట్య
భంగిమలు,
వేషధారణలలో
చాలా
సామ్యం
కనబడుతుంది.
అందుకే
ఈ
దేశాలలో
చిరుని
ఇండియన్
జాక్సన్
గా
వ్యవహరిస్తారు.
కొదమ సింహం
కొదమ
సింహం
చిత్రం
ఆగ్లంలొ
తీఫ్
ఆఫ్
బాగ్దాద్గా
అనువాదం
గావించబడి
నార్త్
అమెరికా,మెక్సికొ,ఇరాన్
మరియు
ఇతర
దేశాలలో
విజయవంతంగా
ప్రదర్శింపబడినది.
ప్రత్యేకతలు
శివుడి
పాత్రకి
చిరంజీవి
అతికినట్టు
సరిపోతారు.
శివుడు
శివుడు
శివుడు,
ఆపద్భాందవుడు,
మంజునాథ
చిత్రాలలో
చిరంజీవిని
శివుడు
గా
చూడొచ్చు.
పెట్టింది పేరు
నాట్యానికి
చిరంజీవి
పెట్టింది
పేరు.
నాట్యం
లో
బహుముఖ
ప్రజ్ఞాశాలి
గా
తెలుగు
చలన
చిత్ర
రంగం
లో
ఒక
నూతన
శకానికి
తెర
తీశాడనటం
లో
అతిశయోక్తి
లేదు.
మొదట్లో
ప్రారంభ
దశలో
సహ
నటుడు
గా,
నెగటివ్
పాత్ర
లతో,
విలన్
గా,
కొంత
నిలదొక్కుకున్న
తర్వాత
కుటుంబ
చిత్రాల
పాత్రలతో,
రౌద్రం,
ప్రతాపం
ఉట్టిపడే
పాత్రలతో,
పిమ్మట
అడపాదడపా
హాస్య
భరిత
చిత్రాలతో,
అటు
సాంఘిక,
ఇటు
పౌరాణిక
పాత్రలతో
నటుడుగా
చిరంజీవి
పరిపూర్ణతని
సంతరించుకొన్నాడు.
ప్రభావం
రఫ్
ఆడించేస్తా,
బాక్సు
బద్దలౌద్ది,
అంతొద్దు,
ఇది
చాలు
వంటి
ఇతని
సినిమాల్లో
సంభాషణలని
తెలుగు
ప్రజలు
రోజూవారీ
సంభాషణలుగా
వాడటం,
సమాజం
పై
చిరు
చూపించిన
ప్రభావానికి
నిదర్శనం.
డూప్ లేకుండా రిస్క్ తీసుకుని
చిరంజీవి
డాన్సులకే
కాకుండా
ఫైట్స్
కు
కూడా
పెట్టింది
పేరు.ఆయన
ఫైట్స్
శైలి
కూడా
ప్రత్యేకంగా
ఉంటుంది.డూప్
లేకుండానే
రిస్క్
తీసుకుంటారు.
గుర్రపు స్వారీ
చిరు
గుర్రపు
స్వారీ
శైలి
చాలా
ప్రత్యేకంగా
ఉంటుంది.
ఒక
చేత్తో
మాత్రమే
కళ్ళాన్ని
పట్టుకొని,
మరొక
చేయిని
గాలిలో
వదిలేసి,
గుర్రం
పైన
పూర్తిగా
కూర్చోకుండా
కొద్దిగా
నిలబడి
చిరు
చేసే
స్వారీ
కంటికి
ఇంపు
గా
ఉంటుంది.
అంజి,
కొండవీటి
దొంగ,
జగదేకవీరుడు
అతిలోకసుందరి
వంటి
చిత్రాల్లో
ఈ
శైలి
ప్రస్ఫుటంగా
కనిపిస్తుంది.
సేవా కార్యక్రమాలు
చిరంజీవి
అక్టోబర్
2,
1998లో
'చిరంజీవి
చారిటబుల్
ట్రస్ట్'
స్థాపించాడు.
'చిరంజీవి
బ్లడ్
బాంక్',
'చిరంజీవి
ఐ
బాంక్'
ఈ
ట్రస్టు
నడుపుతున్న
ముఖ్య
సేవా
సౌకర్యాలు.
అత్యధికంగా
రాష్ట్రంలో
అత్యధికంగా
నేత్రదానం,
రక్తదానం
సాగిస్తున్న
సంస్థలుగా
ఇవి
గుర్తింపు
పొందాయి.
విజయాలు
అభిమానుల
ఉత్సాహాన్ని,
సేవా
దృక్పధాన్ని
పెద్దయెత్తున
సమాజసేవా
కార్యక్రమాలకు
మళ్ళించడం
ఈ
ట్రస్టులు
సాధించిన
ఘనవిజయం.
వేలు, లక్షల్లో
వీరి
రక్తదానం
వలన
రాష్ట్రంలో
80,000
మంది,
నేత్రదానం
వలన
1000
మంది
సేవలనందుకొన్నారని
అంచనా
.
ఇప్పటికి
ఈ
సంస్థలకు
3.5
లక్షల
మంది
తమ
మరణానంతరం
నేత్రాలను
దానం
చేయడానికి
ముందుకొచ్చారు.
అత్యుత్తమ సేవా
నాలుగు
సంవత్సరాలు
ఈ
సంస్థలు
'అత్యుత్తమ
సేవా
సంస్థలు'గా
రాష్ట్ర
ప్రభుత్వం
పురస్కారాలనందుకొన్నాయి.
సత్కారాలు
జనవరి,2006
లో
భారత
ప్రభుత్వం
తరపున
అప్పటి
రాష్ట్రపతి
శ్రీ
అబ్దుల్
కలామ్
నుండి
పద్మభూషణ్
పురస్కారం
అందుకున్నారు.
డాక్టరేట్
నవంబర్
2006లో
ఆంధ్ర
విశ్వవిద్యాలయం
వారి
గౌరవ
డాక్టరేటు,
ఆంధ్ర
యూనివెర్సిటీ
తరపున
అప్పటి
ఆంధ్ర
గవర్నర్
మరియు
చాన్సుల్లర్
రామేశ్వర్
థాకూర్
నుండి
అందుకున్నారు.
యమున ఇంటర్వ్యూ పూర్తి విశేషాలు: వ్యభిచారం కేసు, ఫ్యామిలీ, చిరు, పవన్, ఇంకా చాలా...
యమున ఆర్టికల్ కోసం క్లిక్ చేయండి