Don't Miss!
- News టీడీపీ గెలుపు కష్టమే.. ఎంపీ అభ్యర్థి అభ్యర్థి లావు కృష్ణ దేవరాయలు షాకింగ్ కామెంట్స్
- Technology ఫిజికల్ బటన్ లు లేకుండా రానున్న iPhone 16 ! డిజైన్ వివరాలు లీక్
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- Finance ITC: ఐటీసీ ఇన్వెస్టర్లకు శుభవార్త.. !
- Sports చరిత్ర సృష్టించిన అక్షర్ & పంత్ క్రేజీ రికార్డు
- Lifestyle చింత చిగురు పప్పు: నోట్లో నీళ్ళు ఊరాల్సిందే.. వాసనకు కడుపు నిండాల్సిందే..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
'చిరు' ని హర్ట్ చేశారు అందుకే ఫంక్షన్ కి ఢుమ్మా కొట్టాడు....
మెగాస్టార్ హర్ట్ అయ్యాడా..మూవీ మొఘల్ డా// డి. రామానాయుడికి చిత్రపరిశ్రమ చేసిన సత్కారానికి మెగాస్టార్ గైర్క్షాజరయ్యాడు. ఎందుకంటే తనకు అవమానం జరిగింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వానపత్రికలో చిరంజీవిని చివరి వరుసకు నెట్టేశారు. కృష్ణ, కృష్ణంరాజు, మోహన్ బాబు, బాలకృష్ణ, పేర్లను పై వరుసలో వేసి చివరి వరుసలో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ అని వేసేసరికి హర్ట్ అయిన చిరంజీవి ఈ ఫంక్షన్ కు హాజరు కాలేదు..
ఇన్విటేషన్ లో సీనియారిటీ ప్రకారం వేసారనుకుంటే చిరంజీవికి రాజకీయంగా కూడా పేరు వుంది కదా. 18సీట్లు కలిగిన ప్రజారాజ్యం పార్టీకి అధ్యక్షుడతను. అలాంటి వాడికి కనీసం మాజీ సిఎం రోశయ్య పక్కన కూడా చోటివ్వలేదు. ఇదొక రీజన్ అనుకుంటే ఈ ఫంక్షన్ కి దాసరి నారాయణరావు రావడం కూడా మరో కారణం అంటున్నారు. మేస్త్రీ చిత్రంలో తనను అవహేళన చేస్తూ దాసరి నటించడం, దానికి ఆయనకు ఉత్తమనటుడు అవార్డు రావడం చిరంజీవికి నచ్చలేదు. ఇన్విటేషన్ చూసి చాలా మంది ఊహించినట్టుగానే చిరంజీవి ఈ ఫంక్షన్ కు రాకుండా తన నిరసన వ్యక్తం చేసాడు.