Don't Miss!
- News అచ్చెన్నాయుడు ప్రత్యర్ధికి ఊరట-పోటీ నుంచి తప్పుకున్న భార్య..!
- Sports ప్రశాంతంగా ఉన్నా.. ఇక చాలు- నరైన్ షాకింగ్ కామెంట్స్
- Technology Android 15 Features ఆండ్రాయిడ్ 15 లో క్వారంటైన్ ఫీచర్.. ఎలా పనిచేస్తుంది.. ఏంటి ఉపయోగం..??
- Finance Amit Shah: ఆ కంపెనీల్లో అమిత్ షా పెట్టుబడులు.. హోం మంత్రి పోర్ట్ఫోలియోలో టాప్-10 స్టాక్స్ ఇవే
- Lifestyle వీర్య కణాల సంఖ్య ఫాస్ట్గా పెరగాలంటే ఇవి వెంటనే తినండి..!
- Automobiles మండే వేసవిలో ట్రాఫిక్ పోలీసులకు చల్లచల్లని ఏసీ హెల్మెట్లు.. ఎక్కడో తెలుసా.??
- Travel Hanuman Jayanti 2024 : ఢిల్లీలోని ఈ పురాతన హనుమాన్ దేవాలయాలను చూడాల్సిందే..!
'చిరు' ని హర్ట్ చేశారు అందుకే ఫంక్షన్ కి ఢుమ్మా కొట్టాడు....
మెగాస్టార్ హర్ట్ అయ్యాడా..మూవీ మొఘల్ డా// డి. రామానాయుడికి చిత్రపరిశ్రమ చేసిన సత్కారానికి మెగాస్టార్ గైర్క్షాజరయ్యాడు. ఎందుకంటే తనకు అవమానం జరిగింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వానపత్రికలో చిరంజీవిని చివరి వరుసకు నెట్టేశారు. కృష్ణ, కృష్ణంరాజు, మోహన్ బాబు, బాలకృష్ణ, పేర్లను పై వరుసలో వేసి చివరి వరుసలో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ అని వేసేసరికి హర్ట్ అయిన చిరంజీవి ఈ ఫంక్షన్ కు హాజరు కాలేదు..
ఇన్విటేషన్ లో సీనియారిటీ ప్రకారం వేసారనుకుంటే చిరంజీవికి రాజకీయంగా కూడా పేరు వుంది కదా. 18సీట్లు కలిగిన ప్రజారాజ్యం పార్టీకి అధ్యక్షుడతను. అలాంటి వాడికి కనీసం మాజీ సిఎం రోశయ్య పక్కన కూడా చోటివ్వలేదు. ఇదొక రీజన్ అనుకుంటే ఈ ఫంక్షన్ కి దాసరి నారాయణరావు రావడం కూడా మరో కారణం అంటున్నారు. మేస్త్రీ చిత్రంలో తనను అవహేళన చేస్తూ దాసరి నటించడం, దానికి ఆయనకు ఉత్తమనటుడు అవార్డు రావడం చిరంజీవికి నచ్చలేదు. ఇన్విటేషన్ చూసి చాలా మంది ఊహించినట్టుగానే చిరంజీవి ఈ ఫంక్షన్ కు రాకుండా తన నిరసన వ్యక్తం చేసాడు.