అయిదోసారి చిరు బ్లడ్ బ్యాంక్ కు అవార్డు
చిరంజీవి బ్లడ్ బ్యాంక్ వరుసగా అయిదవ సారి ఉత్తమ ఛారిటబుల్ బ్లడ్ బ్యాంక్ అవార్డును అందుకుంది. ఈ అవార్డును వరల్డ్ ఎయిడ్స్ డే సందర్భంగా శనివారం పబ్లిక్ గార్డెన్స్ లోని జూబ్లీ హాల్ లో జరిగిన ఒక కార్యక్రమంలో చిరంజీవి ఛారిటబుల్ ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ అల్లు అరవింద్ అందుకున్నారు. ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు.


Click it and Unblock the Notifications











