చిరంజీవే సిఎం: కృష్ణంరాజు

By Staff

Krishnamraju
ప్రజారాజ్యం అధ్యక్షుడు చిరంజీవి ముఖ్యమంత్రి కాబోతున్నారని రెబెల్ స్టార్, మాజీ కేంద్ర మంత్రి కృష్ణంరాజు జోస్యం చెప్పారు. హంగ్ అసెంబ్లీ వచ్చినా చిరంజీవే ముఖ్యమంత్రి అని, ఈ విషయాన్ని తాను గతంలో కూడా చెప్పానని ఆయన అన్నారు. రాజమండ్రి లోక్ సభ స్ధానం నుంచి పీఆర్పీ టికెట్ పై పోటీ చేసిన ఆయన గెలుపుపై ధీమాగా ఉన్నారు. ఈ నియోజకవర్గంలో టిడీపి తరఫున మురళీమోహన్, కాంగ్రెస్ తరఫున ఉండవల్లి అరుణ్ కుమార్ పోటీ చేశారు. మార్పు కోరుకుంటున్న యువత, మహిళలు ప్రజారాజ్యం పార్టీకి ఓట్లు వేశారని ఆయన అన్నారు. ప్రజారాజ్యం పార్టీకి 9 నుంచి 12 లోక్ సభ స్ధానాలు వస్తాయని కృష్ణంరాజు అంచనా వేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X