For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- Finance Kotak Mahindra Bank: కొంపముంచి కోటక్ మహీంద్రా బ్యాంక్.. భారీగా పడిపోయిన స్టాక్..!
- Technology ఆపిల్ తరహా డిజైన్తో నాయిస్ స్మార్ట్వాచ్.. 1.85 అంగుళాల డిస్ప్లే, 7 రోజుల బ్యాటరీ లైఫ్తో విడుదల
- News వీళ్లా..వైఎస్ వారసులు, పక్కన పెట్టింది ఇందుకే - షర్మిల పై జగన్ ఫైర్..!!
- Lifestyle ప్రపంచంలోనే అత్యంత పోషకమైన వేచూర్ ఆవు పాలు: గిన్నీస్ రికార్డ్ సాధించిన ఈ ఆవు గురించి ఆసక్తికరమైన విషయాలు
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
చిరును రారమ్మని భీమిలిలో నిరాహార దీక్ష
News
-Staff
By Staff
|
రాజకీయాలలోకి
ఇపుడపుడే
వచ్చేది
లేదని
కాస్తా
ఆగండని
స్పష్టంగా
పత్రికా
ప్రకటన
ఇచ్చినా
చిరంజీవి
అభిమానులు
మాత్రం
చిరంజీవి
సినిమాలలోకి
రావాల్సిందేనని
కోరుకుంటున్నారు.
చిరంజీవి
రాజకీయాలలోకి
రావాలని
ఆ
మధ్య
తన
కూతురు
చిరుశ్రీతో
దుర్గానాయుడు
అనే
వ్యక్తి
నిరాహార
దీక్షకు
కూర్చుంటానని
చెప్పిన
మరునాడే
చిరంజీవి
పత్రికా
ప్రకటన
విడుదల
చేశాడు.
అయినా
అభిమానులు
హద్దు
మీరుతున్నారు.
చిరంజీవి
రాజకీయాలలోకి
రావాల్సిందేనని
డిమాండ్
చేస్తూ
భీమిలిలో
తాజాగా
ఆయన
అభిమానులు
నిరాహార
దీక్షకు
కూర్చున్నారు.
భీమిలిలో
అంబేద్కర్
విగ్రహం
వద్ద
ఈ
నిరాహార
దీక్షను
ప్రారంభించారు.
చిరంజీవి
అభిమానులతో
పాటు
దళితులు
కూడా
నిరాహార
దీక్షలో
కూర్చోవడం
విశేషం.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Story first published: Thursday, December 27, 2007, 23:53 [IST]
Other articles published on Dec 27, 2007