For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News పవన్ కళ్యాణ్ను మెచ్చుకున్న చంద్రబాబు
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
చిరు అభిమానుల వీరంగం
News
oi-Staff
By Staff
|
మండల, గ్రామ, పోలింగు కేంద్రాలకు కమిటీల్ని నియమించేటప్పుడూ సామాజిక న్యాయానికి అగ్రప్రాధాన్యమివ్వాలని సూచించారు. నూతనంగా ఏర్పాటు చేసిన కమిటీల్లోకి తీసుకున్న వారంతా సామర్థ్యమున్న వారేనని, అందరూ వారి శక్తి మేరకు పనిచేయాలని కోరారు. అభిమానులందర్నీ పార్టీలో భాగంగా పరిగణించాలని సూచించారు. ఇటీవల నియమించిన తొమ్మిది జిల్లాల పార్టీ అడ్హాక్ కమిటీ సభ్యుల సమావేశంలో గురువారం చిరంజీవి పాల్గొని ప్రసంగించారు. ప్రజల్లోని అభిమానాన్ని ఓట్లరూపంలో మార్చటానికి అందరూ కృషి చేయాలని కోరారు. అలాగే రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ఎక్కడా చూసినా ప్రజారాజ్యమే కనిపించాలని పిలుపునిచ్చారు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: movies telugu chiranjeevi kareem nagar prajarajyam pawan kalyan peddapalli ప్రజారాజ్యం పార్టీ చిరంజీవి
Story first published: Friday, December 12, 2008, 10:58 [IST]
Other articles published on Dec 12, 2008