ఆమె కోసం చిరంజీవి అతిధి పాత్రలో....

By Sindhu

ఎక్స్ పీరియన్డ్స్ యాక్టర్స్ నటకిరిటీ రాజేంద్రప్రసాద్, సుహాసిని మణిరత్నం, ఈ ఇద్దరూ జంటగా ఓ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ రూపొందుతోన్న విషయం తెలిసిందే. జొన్నాడ రామ్మూర్తి నిర్మాతగా దినేష్ బాబు దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. కథ పరంగా రాజేంద్ర ప్రసాద్ మరియు సుహాసిని ఇక ఇన్ కమ్ టాక్స్ ఆఫిసర్ కాగా మరొకరు బ్యాంక్ ఆఫీసర్. కాగా ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి ఓ కీలక పాత్ర పోషించడానికి ఓప్పుకున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. రాజేంద్రప్రసాద్, సుహాసిని కలిసి చిరంజీవిని ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించాల్సిందిగా కోరారట. వీళ్ళ కోరిక మేరకు చిరంజీవి నటించడానికి అంగీకరించి నట్టు సమాచారమ్. ఇదే కనుక నిజమైతే త్వరలోనే వెండితెర పై చిరు మళ్ళీ కనువిందు చేస్తాడని చెప్పొచ్చు. ఈ చిత్రంలో నరేష్, రఘుబాబు, ఝాన్సీ, తదితరులు నటించనున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X