Don't Miss!
- News జపాన్ను వణికించిన భూకంపం
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
న్యూ ఇయర్ లో వినాయక్ తో చిరు 149వ చిత్రం
శంకర్
దాదా
జిందాబాద్
సినిమా
అట్టర్
ఫ్లాప్
కావడం,
ఆ
తరువాత
కుమారుడి
చిరుత
విడుదల
కావడం
జరిగింది.
చిరుత
సినిమాను
పూర్తిగా
ఎంజాయ్
చేయకముందే
చిన్నకూతురు
శ్రీజ
రహస్య
ప్రేమ
వివాహం
చేసుకోవడంతో
చిరంజీవి
కుటుంబం
ఇబ్బందుల్లో
పడింది.
శంకర్
దాదా
జిందాబాద్
సినిమా
ఫ్లాప్
కావడంతో
తదుపరి
చిత్రాన్ని
ప్రతిష్టాత్మకంగా
నిర్మించాలని
దర్శకుల
వేటలో
ఉండగానే
కూతురు
ఉదంతం
జరిగింది.
తదుపరి
చిత్రం
149వ
చిత్రం
కావడం,
150వ
చిత్రాన్ని
స్వీయ
దర్శకత్వంలో
రూపొందించుకోవాలని
చిరంజీవి
ప్రణాళికలు
సిద్ధం
చేసుకున్నాడు.
150వ చిత్రం ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా ఎపుడో ఖరారు చేసుకున్నాడు చిరంజీవి. ఆ సినిమా విడుదలతోనే సినిమాలకు స్వస్తి చెప్పి రాజకీయాల్లో అడుగుపెడదామనుకున్న చిరంజీవికి ప్రస్తుత పరిణామాలు తీవ్ర ఇబ్బందులు సృష్టించాయి.ఇపుడిపుడే ఆ సమస్యలనుంచి బయటపడుతున్న చిరంజీవి లండన్ మీదుగా ఈ నెల 10న అమెరికాకు వెళుతున్నట్టు సమాచారం. అక్కడే తన 149వ చిత్రాన్ని ఫైనల్ చేసుకోవాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే వివివినాయక్ తయారుచేసిన సోషియో పొలిటికల్ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ఫిల్మ్ నగర్ భొగట్టా.
వివివినాయక్
ఈ
మాసాంతంలో
చిరంజీని
కలుసుకోవడానికి
అమెరికా
వెళుతున్నట్టు
తెలుస్తోంది.
రవితేజ
హీరోగా
రూపొందుతున్న
బెజవాడ
బుజ్జి
సినిమా
పూర్తి
అయి
విడుదల
అయిన
తరువాత
చిరంజీవి
సినిమాకు
వినాయక్
పనిచేయనున్నట్టు
తెలుస్తోంది.
అంటే
సంక్రాంతికి
చిరంజీవి
149వ
చిత్రం
ప్రారంభం
కావచ్చు.
అంతదాకా
చిరంజీవి
అమెరికాలోనే
విశ్రాంతి
తీసుకోనున్నట్టు
సమాచారం.